Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీఎండీకే చీఫ్ విజయ్‌కాంత్ సతీమణి ప్రేమలతకు కరోనా..

Webdunia
మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (12:34 IST)
నటుడు, డీఎండీకే నాయకుడు విజయ్‌కాంత్ సెప్టెంబర్ 22న కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. సాధారణ పరీక్షల కోసం మియోట్‌ ఇంటర్నేషనల్‌ దవాఖానకు విజయ్ కాంత్ వెళ్ళగా, అక్కడ జరిపిన పరీక్షలలో పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. విజయ్‌కాంత్‌కు తేలిక పాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని, త్వరలోనే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవుతారని వైద్యులు చెబుతున్నారు.
 
తాజాగా విజయ్ కాంత్ భార్య ప్రేమలత విజయ్ కాంత్ కూడా కరోనా బారిన పడ్డారు. సెప్టెంబర్ 28న ఆమెకు కరోనా సోకినట్టు నిర్ధారణ కాగా, ఈ రోజు ఆసుపత్రిలో చేరారు. విజయ్ కాంత్ చేరిన ఆసుపత్రిలోనే ప్రేమలత కూడా చేరింది. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని, ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి బృందం హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దంతెవాడ జిల్లాలో మావోయిస్ట్ రేణుక మృతి.. ఐదు లక్షల రివార్డు

ప్రధానమంత్రి మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ!

దాహం అంటే నోట్లో మూత్రం పోసి యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం

సోలోగా గగన విహారం చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి - కల సాకారమైనదంటూ ట్వీట్ (Video)

కొడాలి నానికి ఏమైంది.. ఎయిర్ అంబులెన్స్‌లో ముంబై తరలింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments