Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీఎండీకే చీఫ్ విజయ్‌కాంత్ సతీమణి ప్రేమలతకు కరోనా..

Webdunia
మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (12:34 IST)
నటుడు, డీఎండీకే నాయకుడు విజయ్‌కాంత్ సెప్టెంబర్ 22న కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. సాధారణ పరీక్షల కోసం మియోట్‌ ఇంటర్నేషనల్‌ దవాఖానకు విజయ్ కాంత్ వెళ్ళగా, అక్కడ జరిపిన పరీక్షలలో పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. విజయ్‌కాంత్‌కు తేలిక పాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని, త్వరలోనే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవుతారని వైద్యులు చెబుతున్నారు.
 
తాజాగా విజయ్ కాంత్ భార్య ప్రేమలత విజయ్ కాంత్ కూడా కరోనా బారిన పడ్డారు. సెప్టెంబర్ 28న ఆమెకు కరోనా సోకినట్టు నిర్ధారణ కాగా, ఈ రోజు ఆసుపత్రిలో చేరారు. విజయ్ కాంత్ చేరిన ఆసుపత్రిలోనే ప్రేమలత కూడా చేరింది. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని, ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి బృందం హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments