Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ శ్యామ్ ఇకలేరు

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (08:52 IST)
బాలీవుడ్ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు అనుపమ్‌ శ్యామ్‌ (63) ఆదివారం రాత్రి కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ముంబై సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన అవయవాల వైఫల్యంతో మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన స్నేహితుడు యశ్‌పాల్‌ శర్మ తెలిపారు. 
 
అనుపమ్‌ మన్‌ కీ ఆవాజ్‌ ప్రతిజ్ఞ’తో పాటు పలు టీవీ సీరియల్స్‌తో పాటు స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌, బందిపోటు క్వీన్‌ తదితర చిత్రాల్లో నటించారు. నాలుగు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన ఆయన సబర్బన్‌ గోరేగావ్‌లోని లైఫ్‌లైన్‌ ఆసుప్రతిలో చేరారు. పరిస్థితి విషమించి ఆదివారం రాత్రి కన్నుమూశారు. సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు యశ్‌పాల్‌ శర్మ తెలిపారు.
 
కాగా, మూడు దశాబ్దాల సుదీర్ఘ నట జీవితంలో శ్యామ్‌ ‘సత్య, దిల్‌ సే, లగాన్‌, హజారోన్‌ ఖ్వైషేన్‌ ఐసీ’వంటి చిత్రాలతో నటించారు. ‘మన్‌ కీ ఆవాజ్‌ ప్రతిజ్ఞ’ సీరియల్‌లో ఠాకూర్‌ సజ్జన్‌ సింగ్‌ పాత్ర పోషించిన ఆయన.. విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్రమ మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి బెయిలా.. సుప్రీంలో ఏపీ సర్కారు అప్పీల్

ఉత్తర కాశీలో ప్రకృతి విలయం... ముగ్గురు మృతి.. 9 మంది గల్లంతు

న్యూస్ యాంకర్ స్వేచ్ఛ కేసులో కీలక మలుపు.. ఠాణాలో లొంగిపోయిన పూర్ణచందర్

శ్రీవారి భక్తులకు భద్రత.. ప్రతి భక్తుడికి బీమా సౌకర్యం... ఎలా?

విశాఖ ఎక్స్‌ప్రెస్‌లొ దొంగల బీభత్సం... పోలీసుల కాల్పులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments