Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సంతోషం సగం బలం' అంటున్న వెంకటేష్... ముచ్చటగా మూడోసారి నయన...

Webdunia
శుక్రవారం, 31 జులై 2015 (15:01 IST)
విక్టరీ వెంకటేష్ 'గోపాల గోపాల' హిట్టు తర్వాత మరో చిత్రాన్ని అంగీకరించలేదు. ఆ సమయంలో తండ్రి రామానాయుడు మృతి చెందడం కారణం కాగా, ఆ తర్వాత వచ్చిన కథలు తనకు నచ్చక కొంత గ్యాప్ వచ్చింది. అయితే తాజాగా కొత్త చిత్రానికి సైన్ చేశాడు. ‘మళ్ళి మళ్ళి ఇది రాని రోజు’ చిత్రంతో హిట్ కొట్టిన క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రం ఇంకా సెట్ పైకి వెళ్లక ముందే ఈ సినిమా పేరు కూడా ప్రచారంలోకి వచ్చేసింది. ఈ చిత్రానికి 'సంతోషం సగం బలం' అనే పేరు పెడుతున్నట్టు సమాచారం.
 
గతంలో 'లక్ష్మీ', 'తులసీ' వంటి హిట్ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన నయనతార ముచ్చటగా మూడోసారి వెంకటేష్ సరసన నటిస్తోంది. ఇటీవల ‘పండగ చేస్కో’ చిత్రాన్ని నిర్మించిన పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. గోపి సుందర్ సంగీతాన్ని అందించగా, జ్ఞన్ శేఖర్ సినిమాటోగ్రఫీ చేస్తున్నాడు. ఆగష్టు చివరి వారంలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments