Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆడాళ్లూ మీకు జోహార్లు' ఆగిపోయిందా!

వెంకటేష్ తాజా చిత్రం 'ఆడాళ్లూ మీకు జోహార్లు'. దాన్ని తెరకెక్కించేందుకు కిషోర్‌ తిరుమల ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్త కూడా బయటకు వచ్చింది. అయితే ఏమైందో తెలియదు కాని దాన్ని ఆపుదల చేయమని వెంకటేష్ అన్నట్లు చిత్ర యూనిట్‌ వెల్లడించింది. అప్పటికే కొన్నిచోట్

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2016 (20:37 IST)
వెంకటేష్ తాజా చిత్రం 'ఆడాళ్లూ మీకు జోహార్లు'. దాన్ని తెరకెక్కించేందుకు కిషోర్‌ తిరుమల ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్త కూడా బయటకు వచ్చింది. అయితే ఏమైందో తెలియదు కాని దాన్ని ఆపుదల చేయమని వెంకటేష్ అన్నట్లు చిత్ర యూనిట్‌ వెల్లడించింది. అప్పటికే కొన్నిచోట్ల పబ్లిసిటీ కావడంతో చేసేదిలేకపోయింది. 
 
ప్రస్తుతం కిషోర్‌ తిరుమల మరో చిత్రాన్ని చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. అది కూడా రామ్‌తోనే. అంతకుముందు వీరిద్దరి కాంబినేషన్‌లో 'నేను శైలజ' వచ్చింది. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తామని చిత్ర యూనిట్‌ చెబుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అట్టారీ - వాఘా సరిహద్దులు మళ్లీ తెరుచుకున్నాయ్...

ఆ మూడు దేశాల కోసమే చెత్త పనులు చేస్తున్నాం : బిలావుల్ భుట్టో

LoC: బంకర్లలో భారత సైనికుల వెన్నంటే వున్నాము, 8వ రోజు పాక్ కాల్పులు

మధుసూధన్ రావు కుటుంబాన్ని పరామర్శించిన మంచు విష్ణు, జానీ మాస్టర్ (video)

Amaravati: అమరావతి పునః ప్రారంభం.. పండుగలా మారిన వాతావరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments