Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీరమల్లును వీరసింహారెడ్డి కలిశాడు ఎందుకంటే!

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2022 (19:22 IST)
balakrishna, pawan kalyan team
నటసింహం నందమూరి బాలకృష్ణతో పాటు వీరసింహారెడ్డి బృందం పవన్ కళ్యాణ్ సెట్స్‌లో కలిశారు. ఇది చిత్రయూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. యుగాల కోసం ఒక ఫ్రేమ్ అంటూ కాప్షన్ కూడా పెట్టింది. నిజంగానే ఇద్దరు హేమాహేమీలు ఇలా కలవడం చాలా విశేషం. ఎందుకు కలిశారు అనేది పూర్తిగా వివరించక పోయినా హైదరాబాద్ శివారులో హరిహర వీరమల్లు, వీరసింహా రెడ్డి చిత్రాల షూటింగ్ పక్క పక్కనే జరుగుతున్నాయని తెలిసింది.
 
కానీ వీరిద్దరూ కలయిక ఫాన్స్‌కు ఫిదా చేసింది. ఇటీవలే బాలకృష్ణ అన్‌స్టాపబుల్ ప్రోగ్రాములో ప్రభాస్‌ని రప్పించారు. అదే తరహాలో పవన్ కళ్యాణ్‌ను రప్పించే పనిలో ఉన్నారని తెలిసింది. పవన్ వస్తే చాలా విషయాలు ఫ్యాన్స్ కు తెలియాలి. మరి సినిమా పరంగా, రాజకీయ పరంగా ఎటువంటి కొత్త సమాచారం వస్తుందోనని ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments