Webdunia - Bharat's app for daily news and videos

Install App

"వీరసింహా రెడ్డి" నుంచి అప్‌డేట్.. 25న పస్ట్ సింగిల్

Webdunia
బుధవారం, 23 నవంబరు 2022 (19:54 IST)
హీరో బాలకృష్ణ నటిస్తున్న కొత్త చిత్రం 'వీరసింహా రెడ్డి'. ఈ సినిమా సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులోభాగంగా, ఈ చిత్రం నుంచి తాజాగా ఓ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో ఫస్ట్ సింగిల్‌ను ఈ నెల 25వ తేదీన విడుదల చేయనున్నట్టు తాజాగా ప్రకటించారు. ఇది బాలకృష్ణ నటిస్తున్న 107వ చిత్రం. 
 
గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఇందులో బాలయ్య సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటించగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని పాటల్లో తొలి పాటను ఈ నెల 25వ తేదీన ఉదయం 10.29 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు తాజాగా ప్రకటించారు. 
 
"రాజసం నా ఇంటి పేరు'' అంటూ ఫస్ట్ సింగిల్ కొనసాగనుంది. ఇందులో విలన్‌గా దునియా విజయ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తుంది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments