Webdunia - Bharat's app for daily news and videos

Install App

"వీరసింహా రెడ్డి" నుంచి అప్‌డేట్.. 25న పస్ట్ సింగిల్

Webdunia
బుధవారం, 23 నవంబరు 2022 (19:54 IST)
హీరో బాలకృష్ణ నటిస్తున్న కొత్త చిత్రం 'వీరసింహా రెడ్డి'. ఈ సినిమా సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులోభాగంగా, ఈ చిత్రం నుంచి తాజాగా ఓ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో ఫస్ట్ సింగిల్‌ను ఈ నెల 25వ తేదీన విడుదల చేయనున్నట్టు తాజాగా ప్రకటించారు. ఇది బాలకృష్ణ నటిస్తున్న 107వ చిత్రం. 
 
గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఇందులో బాలయ్య సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటించగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని పాటల్లో తొలి పాటను ఈ నెల 25వ తేదీన ఉదయం 10.29 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు తాజాగా ప్రకటించారు. 
 
"రాజసం నా ఇంటి పేరు'' అంటూ ఫస్ట్ సింగిల్ కొనసాగనుంది. ఇందులో విలన్‌గా దునియా విజయ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments