Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాఘా సరిహద్దుకు బయలుదేరిన వరుణ్ తేజ్. ఎందుకంటే..

డీవీ
బుధవారం, 17 జనవరి 2024 (10:01 IST)
VarunTej at airport
వరుణ్ తేజ్ తాజా సినిమా ఆపరేషన్ వాలెంటైన్. వార్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. పాన్ వరల్డ్ సినిమాగా దీన్ని నిర్మిస్తుంది సోనీపిక్చర్స్ సంస్థ. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను విదేశాల్లో చిత్రీకరించారు. విమానంలోని కొన్ని కీలక సన్నివేశాలు చిత్రించారు. తాజాగా సంక్రాంతి పండుగ జరుపుకుని నేడు వరుణ్ తేజ్ దేశం బోర్డ్ వాఘా సరిహద్దుకు తన టీమ్ తో బయలు దేరి వెళ్ళారు.
 
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దేశభక్తి ప్రేరేపిత గీతం వందేమాతరం గ్రాండ్ లాంచ్ కోసం ఆయన వాఘా సరిహద్దుకు బయలుదేరారు. ఈరోజు సాయంత్రం 5.02 గంటలకు విడుదల చేయనున్నారు. ఇంతకుముందు క్రిష్ దర్శకత్వంలో కంచె చేశారు. ఇది వరుణ్ కు సరికొత్త కథాంశం.  శ్రీకాంత్ అడ్డాలకు ఈ సినిమా ఛాలెంజ్ గా వుంది. ఈ సినిమా విడుదల తేదీని కూడా తాజాగా ప్రకటించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా మానుషి చిల్లర్ నటిస్తున్నారు. సోని పిశ్చర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలో విడుదలకానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 విమానాల నిలిపివేత!?

India: దేశంలో ఏడువేల యాక్టివ్ కేసులు.. ఏపీ, తెలంగాణల్లో కేసులెన్ని?

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం: ఆరుగురు చిత్తూరు వాసులు మృతి

10 నిమిషాలు ఆలస్యమై విమానం ఎక్కలేకపోయింది, బతికి బైటపడింది

Hyderabad: రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టాడు.. 22 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments