Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాఘా సరిహద్దుకు బయలుదేరిన వరుణ్ తేజ్. ఎందుకంటే..

డీవీ
బుధవారం, 17 జనవరి 2024 (10:01 IST)
VarunTej at airport
వరుణ్ తేజ్ తాజా సినిమా ఆపరేషన్ వాలెంటైన్. వార్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. పాన్ వరల్డ్ సినిమాగా దీన్ని నిర్మిస్తుంది సోనీపిక్చర్స్ సంస్థ. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను విదేశాల్లో చిత్రీకరించారు. విమానంలోని కొన్ని కీలక సన్నివేశాలు చిత్రించారు. తాజాగా సంక్రాంతి పండుగ జరుపుకుని నేడు వరుణ్ తేజ్ దేశం బోర్డ్ వాఘా సరిహద్దుకు తన టీమ్ తో బయలు దేరి వెళ్ళారు.
 
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దేశభక్తి ప్రేరేపిత గీతం వందేమాతరం గ్రాండ్ లాంచ్ కోసం ఆయన వాఘా సరిహద్దుకు బయలుదేరారు. ఈరోజు సాయంత్రం 5.02 గంటలకు విడుదల చేయనున్నారు. ఇంతకుముందు క్రిష్ దర్శకత్వంలో కంచె చేశారు. ఇది వరుణ్ కు సరికొత్త కథాంశం.  శ్రీకాంత్ అడ్డాలకు ఈ సినిమా ఛాలెంజ్ గా వుంది. ఈ సినిమా విడుదల తేదీని కూడా తాజాగా ప్రకటించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా మానుషి చిల్లర్ నటిస్తున్నారు. సోని పిశ్చర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలో విడుదలకానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేకు కొందామని బేకరీకి వస్తే.. చాక్లెట్ కొనిస్తానని ఆశచూపి అత్యాచారం..

అరరె.. బులుగు చొక్కాగాడు మామూలోడు కాదు.. ఆమె నడుము పట్టుకున్నాడే! (video)

జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన పవన్ కల్యాణ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

మంచు ఫ్యామిలీ రచ్చ-మళ్లీ పోలీసులను ఆశ్రయించిన మంచు మనోజ్.. ఎందుకు?

ఏలూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్న నారా చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments