Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నీచ మనస్కుల గురించి పట్టించుకోనవసరం లేదు' : వరుణ్ తేజ్

టాలీవుడ్‌లో ఉన్న లైంగిక వేధింపులు, క్యాస్టింగ్ కౌచ్‌పై బహిరంగ వ్యాఖ్యలు చేస్తూ, సంచలనం సృష్టించిన నటి శ్రీరెడ్డి జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్‌పై చేసిన విమర్శలకు మెగా హీరో వరుణ్ తేజ్ తనదైనశైలిలో స్ప

Webdunia
మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (14:42 IST)
టాలీవుడ్‌లో ఉన్న లైంగిక వేధింపులు, క్యాస్టింగ్ కౌచ్‌పై బహిరంగ వ్యాఖ్యలు చేస్తూ, సంచలనం సృష్టించిన నటి శ్రీరెడ్డి జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్‌పై చేసిన విమర్శలకు మెగా హీరో వరుణ్ తేజ్ తనదైనశైలిలో స్పందించారు. పవన్ కళ్యాణ్‌ను అన్నా అని పిలిచినందుకు నా చెప్పుతో నేను కొట్టుకుంటున్నట్టు వ్యాఖ్యలు చేయడమే కాకుండా అన్నంత పని కూడా చేసింది. ఆ తర్వాత ఘాటైన వ్యాఖ్యలు చేసింది.
 
ఈ విమర్శలకు ధీటుగా వరుణ్ తేజ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు వరుణ్ తేజ్ ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశాడు. 'నీ గురించి విమర్శించి, నిన్ను తక్కువ చేసి చూపించాలని ప్రయత్నించే నీచ మనస్కుల గురించి పట్టించుకోనవసరం లేదు. అలాంటి వారు వారి బలహీనతలను తెలుసుకోలేరు. వాళ్ల తప్పుల్ని వాళ్లు తెలుసుకోవడం కన్నా ఎదుటి వారిని తప్పుడు వ్యక్తులుగా చూపించడంలోనే ఎక్కువ ఉత్సుకత ప్రదర్శిస్తారు' అంటూ దిమ్మదిరిగే పోస్టు పెట్టాడు. దీనికి మెగా అభిమానుల నుంచి మద్దతు లభిస్తోంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం