Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నీచ మనస్కుల గురించి పట్టించుకోనవసరం లేదు' : వరుణ్ తేజ్

టాలీవుడ్‌లో ఉన్న లైంగిక వేధింపులు, క్యాస్టింగ్ కౌచ్‌పై బహిరంగ వ్యాఖ్యలు చేస్తూ, సంచలనం సృష్టించిన నటి శ్రీరెడ్డి జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్‌పై చేసిన విమర్శలకు మెగా హీరో వరుణ్ తేజ్ తనదైనశైలిలో స్ప

Webdunia
మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (14:42 IST)
టాలీవుడ్‌లో ఉన్న లైంగిక వేధింపులు, క్యాస్టింగ్ కౌచ్‌పై బహిరంగ వ్యాఖ్యలు చేస్తూ, సంచలనం సృష్టించిన నటి శ్రీరెడ్డి జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్‌పై చేసిన విమర్శలకు మెగా హీరో వరుణ్ తేజ్ తనదైనశైలిలో స్పందించారు. పవన్ కళ్యాణ్‌ను అన్నా అని పిలిచినందుకు నా చెప్పుతో నేను కొట్టుకుంటున్నట్టు వ్యాఖ్యలు చేయడమే కాకుండా అన్నంత పని కూడా చేసింది. ఆ తర్వాత ఘాటైన వ్యాఖ్యలు చేసింది.
 
ఈ విమర్శలకు ధీటుగా వరుణ్ తేజ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు వరుణ్ తేజ్ ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశాడు. 'నీ గురించి విమర్శించి, నిన్ను తక్కువ చేసి చూపించాలని ప్రయత్నించే నీచ మనస్కుల గురించి పట్టించుకోనవసరం లేదు. అలాంటి వారు వారి బలహీనతలను తెలుసుకోలేరు. వాళ్ల తప్పుల్ని వాళ్లు తెలుసుకోవడం కన్నా ఎదుటి వారిని తప్పుడు వ్యక్తులుగా చూపించడంలోనే ఎక్కువ ఉత్సుకత ప్రదర్శిస్తారు' అంటూ దిమ్మదిరిగే పోస్టు పెట్టాడు. దీనికి మెగా అభిమానుల నుంచి మద్దతు లభిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నోయిడా వరకట్న కేసులో ట్విస్ట్ : నిక్కీ కుటుంబంపై వదిన ఆరోపణలు

ట్రంప్ టారిఫ్ ప్లాన్‌కు మోడీ విరుగుడు... 40 దేశాల్లో ప్రత్యేక ప్రోగ్రామ్‌లు..

GHMC Election: జీహెచ్ఎంసీ ఎన్నికలు.. ఆంధ్ర సెటిలర్స్ కీలక పాత్ర.. బీఆర్ఎస్ పక్కా ప్లాన్

Trump Tariffs: డొనాల్డ్ ట్రంప్ టరీఫ్‌లు.. ఏపీ రొయ్యల ఎగుమతిపై ప్రభావం తప్పదా?

Peddireddy: తెలుగుదేశం పార్టీకి కలిసిరాని చిత్తూరు.. 2024లో ట్రెండ్ తారుమారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం