Webdunia - Bharat's app for daily news and videos

Install App

దసరా రేస్ నుంచి తప్పుకున్న వరుణ్ తేజ్ - క్రిష్ చిత్రం 'కంచె'

Webdunia
బుధవారం, 23 సెప్టెంబరు 2015 (11:59 IST)
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్, ప్రజ్ఞా జైస్వాల్ హీరో హీరోయిన్లుగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కంచె'. ఈ చిత్రం రెండవ ప్రపంచ యుద్ద నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా ఫస్ట్ లుక్, ఆడియో, ట్రైలర్ అభిమానులతో పాటు ప్రముఖులను సైతం ఎంతగానే ఆకర్షించాయి. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి.
 
 
ఈ నేపథ్యంలో అక్టోబర్ రెండో తేదీ గాంధీ జయంతి సందర్భంగా 'కంచె' రిలీజ్ చేయనున్నట్టు ఈ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కానీ, ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ వాయిదా వేసినట్లు హీరో వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో తెలియజేశాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 6వ తేదీన విడుదల చేయనున్నట్టు ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments