Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటీటీలో వకీల్ సాబ్.. ఆ తర్వాత అరణ్య, నిశ్శబ్దం

Webdunia
శనివారం, 23 మే 2020 (15:29 IST)
లాక్‌డౌన్ కారణంగా రెండు నెలల పాటు థియేటర్స్ మూతపడిన సంగతి తెలిసిందే. ఫలితంగా నిర్మాతలందరూ ఓటీటీలను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే ఓటీటీలో విడుదల కానున్న కొన్ని చిత్రాలకి సంబంధించి రిలీజ్ డేట్‌లు కూడా ప్రకటించారు. 
 
అయితే శుక్రవారం సీఎం కేసీఆర్‌తో పలువురు సినీ ప్రముఖులు చర్చలు జరిపిన తర్వాత థియేటర్స్ రీ ఓపెన్‌పై కాస్త స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. ఆగస్టులో తిరిగి థియేటర్స్ ఓపెన్ అవుతాయనే ఓ ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో ముందుగా వచ్చే సినిమా పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ అని అంటున్నారు. 
 
దాదాపు రెండేళ్ళ తర్వాత పవన్ తిరిగి మేకప్ వేసుకోగా, ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ తర్వాత వి, అరణ్య, నిశ్శబ్దం వంటి బడా చిత్రాలు కూడా ప్రేక్షకుల ముందుకు ఒక్కొక్కటిగా రానున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

IMD News: హైదరాబాద్-తెలంగాణ జిల్లాలకు గుడ్ న్యూస్.. ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయట

సింధు జలాలను ఆపేస్తారు సరే, ఆ నీటిని ఎటు పంపుతారు?: అసదుద్దీన్ ఓవైసి ప్రశ్న

పహల్గాం దాడికి ఎలాంటి ప్రతీకారం తీర్చుకున్నా సంపూర్ణ మద్దతు : రాహుల్ గాంధీ

పహల్గాం దాడితో ఆగిన పెళ్లి - భారత భూభాగంలో వరుడు .. పాకిస్థాన్ గ్రామంలో వధువు

Asaduddin Owaisi: పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాదులో ముస్లింల నిరసన (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments