Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ బారినపడిన హీరోయిన్ ఫ్యామిలీ!

Webdunia
గురువారం, 1 ఏప్రియల్ 2021 (22:50 IST)
కరోనా వైరస్ ఏ ఒక్కరినీ వదిలిపెట్టడం లేదు. ఎంతో జాగ్రత్తగా ఉండే సెలెబ్రిటీలు, వీవీఐపీలు, వీఐపీలు కూడా ఈ వైరస్‌కు చిక్కుతున్నారు. తాజాగా నెక్స్ట్ నువ్వే అనే చిత్రం ద్వారా టాలీవుడ్ వెండితెరకు పరిచయమైన హీరోయిన్ వైభవి శాండిల్య. తమిళంలో పలు చిత్రాల్లో నటించింది. కానీ, తెలుగులో మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు. ఈ క్రమంలో ఈమె ఇప్పుడు కరోనా వైరస్‌ బారినపడింది. ఈమెకు ఒక్కదానికే కాకుండా, కుటుంబసభ్యులంతా ఈ వైరస్‌ కోరల్లో చిక్కుకున్నారు. 
 
దీనిపై వైభవి స్పందిస్తూ.. గత బుధవారం నుంచి జ్వరం, బాడీ పెయిన్స్‌, నీరసం వంటి లక్షణాలు కనిపించడంతో వైద్యపరీక్షలు చేయించుకున్నానని, ఈ పరీక్షల్లో తొలుత నెగెటివ్‌ ఫలితం వచ్చిందని, దీంతో ఊపిరి పీల్చుకున్నానని, అయితే, కంటిన్యూగా దగ్గు, జ్వరం, జలుబు వుండటంతో మరోమారు కరోనా నిర్థారణ పరీక్ష చేయించగా, అందులో పాజిటివ్‌ అని తేలిందని పేర్కొంది. 
 
తనతో పాటు తన తల్లిదండ్రులకు కూడా ఈ వైరస్‌ సోకిందనీ, దీంతో తామంతా క్వారంటైన్‌లో, ఆరోగ్యంగా ఉన్నట్టు వివరించింది. అదేసమయంలో తమను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచన చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్ అక్రమాస్తుల కేసు : 793 కోట్లను అటాచ్ చేసిన ఈడీ

నీకూ, నీ అన్నయ్యకూ ప్యాకేజీలు ఇస్తే సరిపోతుందా.. మాట్లాడవా? ఆర్కే రోజా ప్రశ్న

కుక్కను నేలకేసికొట్టి రాక్షసానందం పొందిన వ్యక్తి (Video)

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments