Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉమైర్ సంధూ పిచ్చివాగుడు.. పరువు నష్టం దావా వేశాం.. ఎవరు?

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (10:21 IST)
బాలీవుడ్‌కు చెందిన ఉమైర్ సంధూ నటి ఊర్వశీ రౌతేలాపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైంది. ఏజెంట్ సినిమా చిత్రీకరణ సమయంలో ఊర్వశి రౌతేలాను హీరో అక్కినేని అఖిల్ వేధించాడని ఉమైర్ సంధూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీనిపై ఊర్వశీ ఫైర్ అయ్యింది. ఉమైర్ ట్వీట్‌లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పేసింది. 
 
అఖిల్ తనను ఎలాంటి వేధింపులకు గురిచేయలేదని స్పష్టం చేసింది. తన ప్రతినిధులు ఇప్పటికే ఉమైర్ సంధూపై పరువు నష్టం దావా వేశారని వెల్లడించింది. ఇటువంటి పనికిమాలిన ట్వీట్స్ చేస్తున్న వారి వల్ల తాను, తన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడాల్సి వస్తోందని ఊర్వశి ఆవేదన వ్యక్తం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భర్తకు అనుమానం వచ్చింది, ఇక మనం కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

Singapore: కేరళ తీరం అగ్నిప్రమాదంలో చిక్కిన సింగపూర్ కార్గోషిప్‌- 18మంది సేఫ్, నలుగురు గల్లంతు (ఫోటోలు)

మెదక్ జిల్లాలో బయటపడిన జైనమత శాసనం, అరుదైన శిల్పాలు

మేఘాలయ హనీమూన్ రాజా హత్య కేసు: షిల్లాంగ్ హనీమూన్ స్పాట్‌కి సోనమ్‌?!!

Heavy Rains: ఏపీలో జూన్ 11నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments