Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రపతిని కలిసిన ఉపాసన.. క్లీంకార ముఖం తెలియకుండా..

సెల్వి
శనివారం, 16 మార్చి 2024 (09:58 IST)
UPasana
ఆర్ఆర్ఆర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటారు. తన బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటూనే, సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆమె విస్తృతంగా పాల్గొంటుంటారు. తాజాగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉపాసన కలిశారు. తన కూతురు క్లీంకారతో కలిసి రాష్ట్రపతిని కలిశారు. 
 
అయితే ఈ వేడుకలో కూడా క్లీంకార ముఖం కనిపించకుండా ఉపాసన జాగ్రత్త పడ్డారు. ఈ సందర్భంగా ఉపాసన ఎక్స్ వేదికగా స్పందిస్తూ... భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును తన కుమార్తె క్లీంకారతో కలిసి కలవడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ అవకాశాన్ని కల్పించినందుకు, ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు కామ్లేశ్ దాజీకి ధన్యవాదాలు తెలిపారు . 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పూరీ జగన్నాథ రథ యాత్రలో 600 మందికి అస్వస్థత

మాజీ మంతి కాకాణికి బెయిల్.. మరో రెండు కేసుల్లో రిమాండ్ - కస్టడీ

ప్రముఖ న్యూస్ చానెల్ యాంకర్ ఆత్మహత్య

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments