Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపాసనకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లీడర్ అవార్డు

Webdunia
శనివారం, 5 అక్టోబరు 2019 (14:40 IST)
స్టార్ హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెలను గాంధీ అవార్డు వరించింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఆమెకు ఈ అవార్డును ప్రదానం చేశారు. గాంధీ 150 జయంతి సందర్భంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లీడర్ విభాగంలో ఈ అవార్డుకు ఉపాసనను ఎంపిక చేశారు. 
 
తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో అవార్డును అందుకున్న ఆమె, సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేశారు. ఈ అవార్డు తనకు మరింత ప్రేరణ కలిగించిందన్నారు. ఇతరులకు సేవ చేయడం ద్వారా... నిన్ను నువ్వు కోల్పోయే క్రమంలో, నీలోని నిజమైన మనిషిని కనుగొనవచ్చన్నారు.
 
అలాగే, ఈ గాంధీ జయంతి తన కుటుంబానికి నూతన ఉత్సాహాన్ని అందించిందని, 'సైరా'పై ప్రేమ కురిపిస్తున్న అభిమానులందరికీ కృతజ్ఞతలంటూ ఉపాసన ట్వీట్‌లో పేర్కొన్నారు. 'సైరా' చిత్రాన్ని ఉపాసన భర్త అయిన హీరో రామ్ చరణ్ సొంతంగా నిర్మించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments