Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపాసనకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లీడర్ అవార్డు

Webdunia
శనివారం, 5 అక్టోబరు 2019 (14:40 IST)
స్టార్ హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెలను గాంధీ అవార్డు వరించింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఆమెకు ఈ అవార్డును ప్రదానం చేశారు. గాంధీ 150 జయంతి సందర్భంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లీడర్ విభాగంలో ఈ అవార్డుకు ఉపాసనను ఎంపిక చేశారు. 
 
తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో అవార్డును అందుకున్న ఆమె, సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేశారు. ఈ అవార్డు తనకు మరింత ప్రేరణ కలిగించిందన్నారు. ఇతరులకు సేవ చేయడం ద్వారా... నిన్ను నువ్వు కోల్పోయే క్రమంలో, నీలోని నిజమైన మనిషిని కనుగొనవచ్చన్నారు.
 
అలాగే, ఈ గాంధీ జయంతి తన కుటుంబానికి నూతన ఉత్సాహాన్ని అందించిందని, 'సైరా'పై ప్రేమ కురిపిస్తున్న అభిమానులందరికీ కృతజ్ఞతలంటూ ఉపాసన ట్వీట్‌లో పేర్కొన్నారు. 'సైరా' చిత్రాన్ని ఉపాసన భర్త అయిన హీరో రామ్ చరణ్ సొంతంగా నిర్మించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Camel on Expressway: ఎక్స్‌ప్రెస్‌వేపై ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించిన మందుబాబు..(Video)

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

సోనియా గాంధీకి ఏమైంది... వైద్యుల పర్యవేక్షణలో చికిత్స!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments