Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపాసనకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లీడర్ అవార్డు

Webdunia
శనివారం, 5 అక్టోబరు 2019 (14:40 IST)
స్టార్ హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెలను గాంధీ అవార్డు వరించింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఆమెకు ఈ అవార్డును ప్రదానం చేశారు. గాంధీ 150 జయంతి సందర్భంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లీడర్ విభాగంలో ఈ అవార్డుకు ఉపాసనను ఎంపిక చేశారు. 
 
తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో అవార్డును అందుకున్న ఆమె, సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేశారు. ఈ అవార్డు తనకు మరింత ప్రేరణ కలిగించిందన్నారు. ఇతరులకు సేవ చేయడం ద్వారా... నిన్ను నువ్వు కోల్పోయే క్రమంలో, నీలోని నిజమైన మనిషిని కనుగొనవచ్చన్నారు.
 
అలాగే, ఈ గాంధీ జయంతి తన కుటుంబానికి నూతన ఉత్సాహాన్ని అందించిందని, 'సైరా'పై ప్రేమ కురిపిస్తున్న అభిమానులందరికీ కృతజ్ఞతలంటూ ఉపాసన ట్వీట్‌లో పేర్కొన్నారు. 'సైరా' చిత్రాన్ని ఉపాసన భర్త అయిన హీరో రామ్ చరణ్ సొంతంగా నిర్మించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

జమిలి ఎన్నికలను వ్యతిరేకించడంలో రాజకీయకోణం ఉంది : వెంకయ్య నాయుడు

వర్షం పడుతుంటే చెట్టు కింద నిల్చున్న విద్యార్థులు: పిడుగుపడటంతో ఆస్పత్రిలో చేరిక (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments