Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో ఉపాసన మౌనంగా వెళ్ళిపోయింది, ఎందుకో?

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (18:54 IST)
రామ్ చరణ్ సతీమణి కొణిదెల ఉపాసన తిరుమల శ్రీవారిని ఈరోజు తెల్లవారుజామున దర్సించుకున్నాడు. ఉపాసన ఒక్కరే తిరుమలకు వచ్చారు. కుటుంబ సభ్యులెవరూ ఆమె వెంట లేరు.
 
కుటుంబ సభ్యులతో దర్సనానికి ఎందుకు రాలేదంటూ మీడియా ప్రశ్నలు వేసినా ఆమె ఎంతమాత్రం స్పందించలేదు. ఆలయం బయటకు వచ్చిన ఉపాసన తల వంచుకుని వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. 
 
మీడియాతో పాటు కొంతమంది అభిమానులు ఆమెను గమనించి మాట్లాడేందుకు ప్రయత్నించినా ఆగలేదు. ఫోటోలు తీసుకోవడానికి కూడా ఒప్పుకోలేదు. త్వరలో కొణిదెల కుటుంబం మీడియా రంగంలోకి కూడా రాబోతోందట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

"అతన్ని చంపేయండి" అంటూ భర్తను హంతకులకు అప్పగించిన భార్య...

వయసు 25 ఏళ్లే, నిలబడివాడు నిలబడినట్లే గుండెపోటుతో హఠన్మరణం (video)

అమరావతి మహిళలంతా వేశ్యలా? మూడు రోజుల్లో వివరణ ఇవ్వండి - ఎన్.సి.డబ్ల్యూ సమన్లు

సజ్జల.. ఒక మూర్ఖుడిలా మాట్లాడారు... జగన్ సొంత చెల్లికే మర్యాద లేదు : వైఎస్ షర్మిల

సజ్జలా... నువ్వు జగన్‌కు గుమస్తావి.. బంట్రోతువి... : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments