Webdunia - Bharat's app for daily news and videos

Install App

మన గురించి పుకార్లు రాస్తే దమ్ము ఎవరికుంది: బాలయ్య (video)

Webdunia
శనివారం, 5 నవంబరు 2022 (11:28 IST)
Balakrishna
నందమూరి హీరో బాలయ్య ప్రస్తుతం ఆహాలో అన్ స్టాపబుల్ 2 షోకు హోస్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ షో మూడవ ఎపిసోడ్‌లో కుర్ర హీరోలు అడవి శేష్, శర్వానంద్ హాజరయ్యారు. ఈ షోలో ఆ హీరోల బాలయ్య యాంకరింగ్‌తో అభిమానులు ఫిదా అవుతున్నారు. తాజాగా ఈ షోలో బాలయ్య తన ఎఫైర్స్ గురించి నోరు విప్పాడు. 
 
శర్వానంద్ జోకుగా ఎంతోమంది హీరోయిన్లతో పనిచేశారు కదా.. ఎలాంటి అఫైర్స్.. రూమర్స్ లేకుండా ఎలా మేనేజ్ చేశారంటూ అడిగాడు. అందుకు బాలయ్య ఘాటుగా సమాధానం ఇస్తూ.. "మన గురించి పుకార్లు రాస్తే దమ్ము ఎవరికుంది" అంటూ చెప్పడంతో అందరూ షాక్ అయ్యాకు. 
 
నిజం చెప్పాలంటే అప్పట్లో సోషల్ మీడియా అనేది చాలా తక్కువ. హీరోల గురించి, సినిమాల గురించి అప్పుడప్పుడు పేపర్‌లో వచ్చినప్పుడు చూడడమే తప్ప జనాలకు ఏది తెలిసేది కాదు. ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యంతో సీన్ రివర్స్ అయ్యిందనే చెప్పాలి.  

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Twin infants: డ్రైనేజీ కాలువలో కవల శిశువులు.. కాలువలో కొట్టుకుపోయారా? లేక పడేశారా?

Mega DSC: మెగా డీఎస్సీ-2025 పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదు.. ఏపీ సర్కారు

Raja Singh: ఇంటిదొంగలంతా ఒక్కటైయ్యారు- బీజేపీలో బీఆర్‌ఎస్ నిజమేనేమో: రాజా సింగ్

Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్‌పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి

మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్‌గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్‌లో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments