Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహానటి.. సావిత్రి బయోపిక్‌లో జెమిని గణేశన్‌గా ప్రకాష్ రాజ్.. జమునగా అనుష్క?

బాహుబలిలో దేవసేన పాత్రలో నటించిన యోగా టీచర్ అనుష్క.. మహానటి సావిత్రి బయోపిక్‌లో నటించనుంది. టాలీవుడ్ అగ్రనటిగా పేరు సంపాదించుకున్న అలనాటి తార సావిత్రి సినీ రంగంలో చిరస్థాయిగా మిగిలిపోయినా.. ఆమెకు వ్యక

Webdunia
శనివారం, 22 ఏప్రియల్ 2017 (14:57 IST)
బాహుబలిలో దేవసేన పాత్రలో నటించిన యోగా టీచర్ అనుష్క.. మహానటి సావిత్రి బయోపిక్‌లో నటించనుంది. టాలీవుడ్ అగ్రనటిగా పేరు సంపాదించుకున్న అలనాటి తార సావిత్రి సినీ రంగంలో చిరస్థాయిగా మిగిలిపోయినా.. ఆమెకు వ్యక్తిగత జీవితంలో కష్టాలు, కన్నీళ్లు చేదు అనుభవాలే మిగిలాయి. 
 
ఈమె జీవితగాథ ప్రస్తుతం రూపొందుతోంది. ఈ సినిమాలో సమంత, కీర్తి సురేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో సమంత విలేకరిగా, కీర్తి టైటిల్ రోల్‌లో కనిపించనుంది. ఈ సినిమాలో మరో ఇద్దరు తారలు జాయిన్ అయ్యారు. వారెవరో కాదు.. అనుష్క, ప్రకాష్ రాజ్. 
 
ఇప్పటికే ఎన్నో ప్రయోగాత్మక సినిమాల్లో నటించిన అనుష్క.. సావిత్రి సినిమాలో జమున పాత్రధారిగా కనిపించనుందని టాక్ వస్తోంది. ఇక ప్రకాష్ రాజ్ ప్రముఖ నటుడు, సావిత్రి భర్త జెమిని గణేశన్ పాత్రలో కనిపిస్తారని సమాచారం. కాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా చిత్రీకరణ జూన్‌ నుంచి ప్రారంభం కానుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

సికింద్రాబాద్ రైల్వే స్టేషనులో పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ హంగామా (Video)

గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ నిప్పులు వర్షం - 66 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments