Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజ్ పురి సినీ పరిశ్రమలో దారుణం: నటీనటులపై దర్శకుడు యాసిడ్ దాడి!

Webdunia
మంగళవారం, 28 జులై 2015 (18:14 IST)
సాధారణంగా ప్రేమోన్మాదులో లేకు వేరేదైనా కారణంగా యాసిడ్ దాడి జరుగుతుండటం వినేవుంటాం. అయితే ఓ సినీ దర్శకుడు తన ఇష్టానికి వ్యతిరేకంగా మరో హీరోతో కలిసి నటిస్తుండటాన్ని సహించక నటీనటులపై యాసిడ్ దాడి చేసిన ఘటన భోజ్ పురిలో చోటుచేసుకుంది. భోజ్ పురి సినీ పరిశ్రమలో జరిగిన ఈ దారుణం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 
 
రూపాలి (20), వికాస్ (19) అనే ఇద్దరు నటీనటులపై అజయ్ కుమార్ అనే సినీ దర్శకుడు యాసిడ్ దాడి చేశాడు. వారిద్దరూ షూటింగ్ కోసం వచ్చి ఓ కాలేజీ ప్రాంగణంలో నిద్రపోతుండగా ఈ దాడి జరిగింది. యాసిడ్ పోసిన వెంటనే అజయ్ కుమార్ అక్కడి నుంచి పారిపోయాడని ఏఎస్పీ గోస్వామి తెలిపారు.
 
ఈ యాసిడ్ దాడిలో గాయపడిన వారిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిద్దరిలో రూపాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రూపాలిపై కోపంతోనే అజయ్ ఈ పని చేశాడని సమాచారం. ఇక పారిపోయిన దర్శకుడు అజయ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments