Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంచల్‌గూడ జైలుకు ఆర్ఎక్స్100 మూవీ నిర్మాత

Webdunia
గురువారం, 17 సెప్టెంబరు 2020 (12:38 IST)
బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఏ3గా ఉన్న "ఆర్ఎక్స్100" మూవీ నిర్మాత అశోక్ రెడ్డిని చంచల్‌గూడ జైలుకు పోలీసులు తరలించారు. ఈ కేసులో ఏ1 నిందితుడుగా సాయికృష్ణరెడ్డి, ఏ2గా దేవరాజ్ రెడ్డిలు ఉన్న విషయం తెల్సిందే. ఈ ముగ్గురిని హైదరాబాద్, ఎస్ఆర్ నగర పోలీసులు అరెస్టు చేశారు. వీరివద్ద నుంచి పూర్తి సమాచారం సేకరించిన తర్వాత వారిని జైళ్లకు తరలించారు. ఇందులోభాగంగా, అశోక్ రెడ్డిని చంచల్‌గూడ జైలుకు మార్చారు. 
 
కాగా, ముక్కోణపు ప్రేమకు శ్రావణి ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. దేవరాజ్‌రెడ్డిని ఇష్టపడిన శ్రావణి.. పెళ్లి చేసుకుని ఒత్తిడి తెచ్చింది. అయితే, శ్రావణికి అశోక్ రెడ్డి, సాయికృష్ణారెడ్డిలతో కూడా సంబంధం ఉండటంతో పెళ్లి చేసుకునేందుకు దేవరాజ్ నిరాకరించారు. అదేసమయంలో దేవరాజ్‌కు శ్రావణి దగ్గర కావడాన్ని జీర్ణించుకోలేని సాయి, అశోక్‌ రెడ్డిలు ఆమెను బెదిరించారు. దీంతో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments