Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంచల్‌గూడ జైలుకు ఆర్ఎక్స్100 మూవీ నిర్మాత

Webdunia
గురువారం, 17 సెప్టెంబరు 2020 (12:38 IST)
బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఏ3గా ఉన్న "ఆర్ఎక్స్100" మూవీ నిర్మాత అశోక్ రెడ్డిని చంచల్‌గూడ జైలుకు పోలీసులు తరలించారు. ఈ కేసులో ఏ1 నిందితుడుగా సాయికృష్ణరెడ్డి, ఏ2గా దేవరాజ్ రెడ్డిలు ఉన్న విషయం తెల్సిందే. ఈ ముగ్గురిని హైదరాబాద్, ఎస్ఆర్ నగర పోలీసులు అరెస్టు చేశారు. వీరివద్ద నుంచి పూర్తి సమాచారం సేకరించిన తర్వాత వారిని జైళ్లకు తరలించారు. ఇందులోభాగంగా, అశోక్ రెడ్డిని చంచల్‌గూడ జైలుకు మార్చారు. 
 
కాగా, ముక్కోణపు ప్రేమకు శ్రావణి ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. దేవరాజ్‌రెడ్డిని ఇష్టపడిన శ్రావణి.. పెళ్లి చేసుకుని ఒత్తిడి తెచ్చింది. అయితే, శ్రావణికి అశోక్ రెడ్డి, సాయికృష్ణారెడ్డిలతో కూడా సంబంధం ఉండటంతో పెళ్లి చేసుకునేందుకు దేవరాజ్ నిరాకరించారు. అదేసమయంలో దేవరాజ్‌కు శ్రావణి దగ్గర కావడాన్ని జీర్ణించుకోలేని సాయి, అశోక్‌ రెడ్డిలు ఆమెను బెదిరించారు. దీంతో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చింతల్‌కుంట వద్ద తెగిపడిన హైటెన్షన్ వైర్లు - ఇద్దరు సజీవదహనం

ఫ్లైట్‌లో ఏసీ పని చేయడం లేదు... ఏదో తేడాగా ఉంది.. భర్తకు ఫోన్ చేసిన భార్య.. అంతలోనే...

అహ్మదాబాద్ విమాన ప్రమాదం : వివరమ ఇచ్చిన టర్కీ సంస్థ

సీఐను కొట్టేందుకు వెళ్లిన చెవిరెడ్డి - అడ్డుకున్న డీఎస్సీ

బంగాళాఖాతంలో ఉపరితలం ఆవర్తనం.. నేడు భారీగా వర్షాలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments