Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంచల్‌గూడ జైలుకు ఆర్ఎక్స్100 మూవీ నిర్మాత

Webdunia
గురువారం, 17 సెప్టెంబరు 2020 (12:38 IST)
బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఏ3గా ఉన్న "ఆర్ఎక్స్100" మూవీ నిర్మాత అశోక్ రెడ్డిని చంచల్‌గూడ జైలుకు పోలీసులు తరలించారు. ఈ కేసులో ఏ1 నిందితుడుగా సాయికృష్ణరెడ్డి, ఏ2గా దేవరాజ్ రెడ్డిలు ఉన్న విషయం తెల్సిందే. ఈ ముగ్గురిని హైదరాబాద్, ఎస్ఆర్ నగర పోలీసులు అరెస్టు చేశారు. వీరివద్ద నుంచి పూర్తి సమాచారం సేకరించిన తర్వాత వారిని జైళ్లకు తరలించారు. ఇందులోభాగంగా, అశోక్ రెడ్డిని చంచల్‌గూడ జైలుకు మార్చారు. 
 
కాగా, ముక్కోణపు ప్రేమకు శ్రావణి ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. దేవరాజ్‌రెడ్డిని ఇష్టపడిన శ్రావణి.. పెళ్లి చేసుకుని ఒత్తిడి తెచ్చింది. అయితే, శ్రావణికి అశోక్ రెడ్డి, సాయికృష్ణారెడ్డిలతో కూడా సంబంధం ఉండటంతో పెళ్లి చేసుకునేందుకు దేవరాజ్ నిరాకరించారు. అదేసమయంలో దేవరాజ్‌కు శ్రావణి దగ్గర కావడాన్ని జీర్ణించుకోలేని సాయి, అశోక్‌ రెడ్డిలు ఆమెను బెదిరించారు. దీంతో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అరరె.. బులుగు చొక్కాగాడు మామూలోడు కాదు.. ఆమె నడుము పట్టుకున్నాడే! (video)

జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన పవన్ కల్యాణ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

మంచు ఫ్యామిలీ రచ్చ-మళ్లీ పోలీసులను ఆశ్రయించిన మంచు మనోజ్.. ఎందుకు?

ఏలూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్న నారా చంద్రబాబు నాయుడు

రఘు రామ కృష్ణ రాజు కేసు.. డాక్టర్ ప్రభావతి చెప్పిన సమాధానాలకు లింకుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments