Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ నటి చార్మీ ఇంట విషాదం.. అత్తా నువ్వు స్వర్గంలో వైన్ తాగుతూ హ్యాపీగా...

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (21:00 IST)
సినీ నటి చార్మీ ఇంట ఓ విషాదం నెలకొన్నది. ఆమె బంధువులలో ఒకరైన ఆమె అత్తగారు లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని చార్మీ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. దీంతో ఆమె భావోద్వేగమైన పోస్టును పెట్టారు. మీరు లేరనే వార్తను తట్టుకోలేక పోతున్నానని ఎమోషల్ పోస్టు పెట్టారు.
 
నిన్ననే మనం మాట్లాడుకున్నాం అయితే ఇదే చివరిసారి అవుతుందని అనుకోలేదని, మీరు లేరు అన్న మాటను జీర్ణించుకోలేకపోతున్నానని, మీరు లేరని తెలిసాక మాటలు రావడం లేదని తెలిపారు. స్వర్గంలో మీరు సంతోషంగా వైన్ తాగుతూ సంతోషంగా ఉంటారని అనుకుంటున్నానని ఆశిస్తున్నాను.
 
నాకెంతో ప్రియమైన ఆంటీ మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని చార్మీ ఎమోషనల్ పోస్టు పెట్టారు. ఇక చార్మీ చాలా సినిమాలో నటించింది. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గుముఖం పడుతున్న సమయంలో చార్మీ నిర్మాతగా మారారు. ఆమె “జ్యోతిలక్ష్మీ” అనే సినిమాలో నటించింది చివరిది. ఈ సినిమా నిర్మాత కూడా చార్మినే. తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాని పూరితో కలిసి నిర్మించింది. ఈ సినిమా అటు పూరికి ఇటు చార్మీకి మంచి పేరును తీసుకువచ్చింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న పైటర్ అనే సినిమాకు కూడా చార్మీ నిర్మాతగా వ్యవహరిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్రమ మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి బెయిలా.. సుప్రీంలో ఏపీ సర్కారు అప్పీల్

ఉత్తర కాశీలో ప్రకృతి విలయం... ముగ్గురు మృతి.. 9 మంది గల్లంతు

న్యూస్ యాంకర్ స్వేచ్ఛ కేసులో కీలక మలుపు.. ఠాణాలో లొంగిపోయిన పూర్ణచందర్

శ్రీవారి భక్తులకు భద్రత.. ప్రతి భక్తుడికి బీమా సౌకర్యం... ఎలా?

విశాఖ ఎక్స్‌ప్రెస్‌లొ దొంగల బీభత్సం... పోలీసుల కాల్పులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments