Webdunia - Bharat's app for daily news and videos

Install App

''టచ్ చేసి చూడు'' ట్రైలర్: ''ఐ యామ్ క‌మింగ్'' అంటోన్న మాస్ మహారాజ

మాస్ మహారాజ హీరోగా, రాశిఖన్నా హీరోయిన్‌గా నటించిన ''టచ్ చేసి చూడు'' సినిమా ట్రైలర్ గురువారం రిలీజైంది. ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది. సీరత్ కపూర్ రెండో కథానాయికగా నటిస్తోంది. విక్ర‌మ్ సిరికొండ ద

Webdunia
గురువారం, 25 జనవరి 2018 (18:06 IST)
మాస్ మహారాజ హీరోగా, రాశిఖన్నా హీరోయిన్‌గా నటించిన ''టచ్ చేసి చూడు'' సినిమా ట్రైలర్ గురువారం రిలీజైంది. ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది. సీరత్ కపూర్ రెండో కథానాయికగా నటిస్తోంది. విక్ర‌మ్ సిరికొండ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ సినిమా ట్రైలర్.. రవితేజ ఫ్యాన్సును అలరిస్తోంది. 
 
'ఫ్యామిలీ అంటే ఓష‌న్ ఆఫ్ ఎమోష‌న్స్' అని చెప్ప‌డంతో పాటు సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌గా ర‌వితేజ చెప్పిన డైలాగ్‌లు అదుర్స్ అనిపించాయి. చివ‌రి పంచ్‌గా ''ఐ యామ్ క‌మింగ్'' అని ర‌వితేజ చెప్ప‌డం అభిమానుల‌ను అల‌రిస్తుంది. 
 
"కరెక్ట్‌గా డ్యూటీ చేస్తే రెండు రెండే నిమిషాల్లో కేస్ సాల్వ్ చేయొచ్చు. యూనిఫామ్‌లో వుండే ఆరే బుల్లెట్లు యూనిఫామ్ తీసేస్తే రాయితో చంపుతానో రాడ్‌తో చంపుతానో నాకే తెలియదంటూ" రవితేజ చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. ఇక సుహాసిని, వెన్నెల కిషోర్‌, ముర‌ళీ శ‌ర్మ‌, అజ‌య్ త‌దిత‌రులు ఈ చిత్రంలో ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కారు చక్రాల కింద నలిగిన లింగయ్య... వైఎస్ జగన్‌పై కేసు నమోదు

జగన్ కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయే దృశ్యాలు భయానకరంగా ఉన్నాయి : షర్మిల

హర్మూజ్ జలసంధి మూసివేత.. భారత్‌లో పెరగనున్న పెట్రోల్ ధరలు?

కారుపై నుంచి జగన్ అభివాదం చేస్తుంటే.. కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయాడు..(Video)

అమెజాన్ సామాజిక అభివృద్ధి: తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో 4వ మోడల్ స్కూల్‌ పునరుద్ధరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments