Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్రాంతికి వస్తోన్న మాస్ మహారాజ "టచ్ చేసి చూడు''

రాజా ది గ్రేట్‌తో కలెక్షన్లు కురిపించిన రవితేజ.. ప్రస్తుతం టచ్ చేసి చూడు అంటున్నాడు. మాస్ మహారాజ్ రవితేజ రాజా ది గ్రేట్ సినిమా ద్వారా కామెడీ, మాస్, యాక్షన్ వంటి అన్ని కోణాల్లో ప్రేక్షకులను కట్టిపడేశఆడ

Webdunia
మంగళవారం, 31 అక్టోబరు 2017 (09:17 IST)
రాజా ది గ్రేట్‌తో కలెక్షన్లు కురిపించిన రవితేజ.. ప్రస్తుతం టచ్ చేసి చూడు అంటున్నాడు. మాస్ మహారాజ్ రవితేజ రాజా ది గ్రేట్ సినిమా ద్వారా కామెడీ, మాస్, యాక్షన్ వంటి అన్ని కోణాల్లో ప్రేక్షకులను కట్టిపడేశఆడు. తాజాగా విక్రమ్‌ సిరికొండ దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందిస్తున్న టచ్ చేసి చూడు సినిమాలో రవితేజ నటిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.
 
లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్‌ ఈ సినిమాను నిర్మిస్తుండగా వక్కంత వంశీ కథను అందిస్తున్నారు. ఇందులో రవితేజ సరసన రాశీఖన్నా, సీరత్ కపూర్ ఇద్దరు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రీతమ్స్‌ సంగీతం సమకూర్చుతున్నారు. 
 
"రాజా ది గ్రేట్" తర్వాత వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇక సంక్రాంతి బరిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కూడా వుంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments