ప్రధాని మోడీని వెనక్కి నెట్టేసిన శ్రద్ధా కపూర్.. ఏ విషయంలో...

ఠాగూర్
బుధవారం, 21 ఆగస్టు 2024 (14:57 IST)
బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఆమె ఇన్‌స్టాఖాతాను 91.4 మిలియన్ల మంది నెటిజన్లు ఫాలో అవుతున్నారు. తద్వారా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని వెనక్కి నెట్టేశారు. 
 
ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా అనుసరించబడే మూడో భారతీయురాలిగా ఆమె నిలిచారు. క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ, నటి ప్రియాంక చోప్రా తర్వాత శ్రద్దా ఈ ఘనత సాధించారు. ప్రధాని నరేంద్ర మోడీకి ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో 91.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. 
 
అయితే నరేంద్ర మోడీ 101 మిలియన్ల మంది ఫాలోవర్స్‌తో ట్విటర్‌లో అత్యధికంగా అనుసరించే గ్లోబల్ లీడర్‌గా అవతరించారు. ఇక శ్రద్ధా కపూర్ నటించిన తాజా చిత్రం "స్త్రీ-2" వరల్డ్ వైడ్‌గా రూ.350 కోట్లకుపైగా వసూళ్లను అధికమించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశాన్ని నాశనం చేస్తున్నారు... పాక్ ఆర్మీ చీఫ్‌పై ఇమ్రాన్ ధ్వజం

ఢిల్లీ రోహిణిలో భారీ ఎన్‌కౌంటర్ - మోస్ట్ వాంటెండ్ సిగ్మా గ్యాంగ్‌స్టర్లు హతం

బాలికను మూత్ర విసర్జనకు సపోటా తీసుకెళ్లిన నిందితుడు ఆత్మహత్య

బంగాళాఖాతంలో అల్పపీడనం : ఆరు జిల్లాలకు రెడ్ అలెర్ట్

టెక్ సిటీలో బెంగుళూరులో వెస్ట్ బెంగాల్ మహిళపై గ్యాంగ్ రేప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments