Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీని వెనక్కి నెట్టేసిన శ్రద్ధా కపూర్.. ఏ విషయంలో...

ఠాగూర్
బుధవారం, 21 ఆగస్టు 2024 (14:57 IST)
బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఆమె ఇన్‌స్టాఖాతాను 91.4 మిలియన్ల మంది నెటిజన్లు ఫాలో అవుతున్నారు. తద్వారా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని వెనక్కి నెట్టేశారు. 
 
ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా అనుసరించబడే మూడో భారతీయురాలిగా ఆమె నిలిచారు. క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ, నటి ప్రియాంక చోప్రా తర్వాత శ్రద్దా ఈ ఘనత సాధించారు. ప్రధాని నరేంద్ర మోడీకి ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో 91.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. 
 
అయితే నరేంద్ర మోడీ 101 మిలియన్ల మంది ఫాలోవర్స్‌తో ట్విటర్‌లో అత్యధికంగా అనుసరించే గ్లోబల్ లీడర్‌గా అవతరించారు. ఇక శ్రద్ధా కపూర్ నటించిన తాజా చిత్రం "స్త్రీ-2" వరల్డ్ వైడ్‌గా రూ.350 కోట్లకుపైగా వసూళ్లను అధికమించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైఎస్ ఫ్యామిలీ కోసం ఇంతకాలం భరించా.. కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి : బాలినేని

తిరుమల లడ్డూ ప్రసాదంపై ప్రమాణం చేద్దామా: వైవీ సుబ్బారెడ్డికి కొలికిపూడి సవాల్

శ్రీవారి లడ్డూలో చేప నూనె - బీఫ్ టాలో - పంది కొవ్వు వినియోగం...

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!

తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments