Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ నటి రత్నప్రభకు సతీవియోగం.. అనారోగ్యంతో భర్త కన్నుమూత

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2022 (10:02 IST)
సినీ నటుడు విద్యాసాగర్ రాజు కన్నుమూశారు. ఆయన వయసు 73 యేళ్లు. ఈయన సినీ నటి రత్నప్రభ భర్త. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన కొన్ని రోజుల క్రితం పక్షవాతానికి గురయ్యారు. ఆదివారం ఉదయం ఆరోగ్యం విషమించడంతో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. 
 
ఈయన గతంలో మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, అహ నా పెళ్లంట, స్వాతిముత్యం, ఆఖరి క్షణం వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విద్యాసాగర్ రాజు తొలుత నాటకాల్లో నటించి మెప్పించారు. ఆ తర్వాత  సినీ రంగంలోకి అడుగుపెట్టి అన్ని తరహా పాత్రలను పోషించారు. ఈ చదువులు మాకొద్దు అనే చిత్రంలో ఈయన ప్రధాన పాత్రను పోషించారు. 
 
ఈయన సినీ కెరీర్‌లో దాదాపు 100కు పైగా చిత్రాల్లో నటించి విద్యాసాగర్ రాజు సినీ నటి రత్నప్రభ భర్తే. రత్నప్రభకు చిత్రపరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు ఉన్న విషయం తెల్సిందే. ఈమె ఎక్కువగా జంధ్యాల చిత్రాల్లో నటించేవారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NDAతో మా కూటమి 2029 దాటి వెళ్ళబోతోంది.. చంద్రబాబు క్లారిటీ సమాధానం

ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు పాకిస్థాన్‌కు వైస్ చైర్మన్ పదవా? రాజ్‌నాథ్ సింగ్ సూటి ప్రశ్న

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అజారుద్దీన్ తనయుడు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments