Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్‌లో విషాదం : ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత

Webdunia
శనివారం, 12 మార్చి 2022 (09:32 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్పీ ఈశ్వర్ రావు అలియాస్ ఈశ్వర్ కన్నుమూశారు. ఈయన వయసు 63 యేళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఈయన శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో చెన్నైలోని తుదిశ్వాస విడిచారు. ఈయన దిగ్గజ దర్శకుడు ఎస్పీ కోదండపాణి కుమారుడు కావడం గమనార్హం. 
 
ఈయన తెలుగు, తమిళ భాషల్లో అనేక చిత్రాలకు సంగీతం అందించారు. ముఖ్యంగా, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన అనేక చిత్రాలకు ఆయన సంగీత సహకారం అందించారు. వీటితో పాటు.. అంతఃపురం, శుభలేఖ, జీవితం వంటి అనేక టీవీ సీరియళ్ళకు సంగీత దర్శకుడుగా పని చేశారు. 
 
ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈశ్వర్ రావు మరణంతో తెమిళం, తెలుగు సినీ పరిశ్రమలలో విషాదచాయలు అలముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఈశ్వర్ మృతిపట్ల తమ సంతాపాలు తెలుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భర్తకు అనుమానం వచ్చింది, ఇక మనం కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

Singapore: కేరళ తీరం అగ్నిప్రమాదంలో చిక్కిన సింగపూర్ కార్గోషిప్‌- 18మంది సేఫ్, నలుగురు గల్లంతు (ఫోటోలు)

మెదక్ జిల్లాలో బయటపడిన జైనమత శాసనం, అరుదైన శిల్పాలు

మేఘాలయ హనీమూన్ రాజా హత్య కేసు: షిల్లాంగ్ హనీమూన్ స్పాట్‌కి సోనమ్‌?!!

Heavy Rains: ఏపీలో జూన్ 11నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments