Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరీకి తర్వాత ఛార్మీ.. ఈడీ ఎదుట రేపు హాజరు

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (19:32 IST)
టాలీవుడ్‌ను కుదిపేసిన డ్రగ్స్ కేసులో గురువారం నటి ఛార్మీ హాజరు కానున్నారు. ఇప్పటికే చార్మికి ఈడీ నోటీసులు ఇచ్చింది. డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో నోటీసులు జారీ చేశారు. మనీ లాండరింగ్ కోణంలో చార్మి అకౌంట్స్‌ను పరిశీలించనున్నారు. 
 
కెల్విన్ అకౌంట్లోకి చార్మి పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేసిందా చార్మీ ప్రొడక్షన్ హౌజ్ ఆర్ధిక లావాదేవిలపై ఆరా తీయనున్నారు. ఎంత కాలంగా కెల్విన్‌తో ఛార్మికి పరిచయం డ్రగ్స్ సేవించారా కెల్విన్‌తో పాటు సరపరాకు కూడా సహకరించారా అన్న కోణంలో విచారించనున్నారు. 
 
అసలు ఎన్ని  సార్లు ఛార్మి కెల్విన్ అకౌంట్‌కు మనీ ట్రాన్స్‌ఫర్ చేసింది. అనేక కోణాల్లో ఆధారాలతో కూడిన విచారణ ఈడీ చేయనుంది.

సంబంధిత వార్తలు

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

గుర్తుపట్టలేని విధంగా ఇరాన్ అధ్యక్షుడి మృతదేహం? అక్కడ తోడేళ్లు వున్నాయట

వారంలో ఎక్కువ రోజులు కెఫీన్ తాగుతున్న యువత..

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు.. కవితకు బెయిల్ పొడిగింపు

కౌంటింగ్ నేపథ్యంలో పిఠాపురంలో హింసకు ఛాన్స్ : నిఘా వర్గాల హెచ్చరిక!!

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments