Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగచైతన్య దశ తిరిగిందా..? ముచ్చటగా ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్!

Webdunia
మంగళవారం, 25 ఆగస్టు 2015 (12:36 IST)
కార్తీకేయ ఫేమ్ డైరక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో అక్కినేని హీరో నాగచైతన్య హీరోగా నటించే సినిమా కోసం ముగ్గురు హీరోయిన్లను సెలక్ట్ చేసుకోనున్నాడు. మలయాళ ప్రేమమ్ సినిమాను రీమేక్ చేస్తున్న చందు.. పరిణీతి చోప్రా, మల్లు బ్యూటీ అనుపమ, వరుణ్ తేజ్ లోఫర్ హీరోయిన్ దిషా పటానీలను చైతు సినిమా కోసం ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది. 
 
ముగ్గురు భామలతో ప్రేమాయణం కొనసాగించే యువకుడి కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ ముగ్గురు భామలతో చైతూ రొమాన్స్ అదిరిపోతుందని.. కథంతా కామెడీగా యూత్‌ను ఆకట్టుకునే విధంగా ఉంటుందని సినీ యూనిట్ అంటోంది. మరి నాగ చైతన్య పరిణీతి చోప్రా వంటి బాలీవుడ్ హీరోయిన్ సరసన తేలిపోకుండా తన నటనను వెలికితెస్తాడా? లేకుంటే ఏం చేస్తాడో? వేచి చూడాల్సిందే.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments