వీకే శశికళగా కనిపిస్తున్న మధుబాల?

Webdunia
శుక్రవారం, 22 మార్చి 2019 (14:45 IST)
మణిరత్నం హీరోయిన్ మధుబాల.. మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. రోజా, జెంటిల్ మెన్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన మధుబాల.. పెళ్లికి తర్వాత సినిమాలకు దూరంగా వుండిపోయింది.


2008లో బాలీవుడ్‌లో కభీ సోచా భీ నా థా సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది మధుబాల 2013లో ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్‌లో వచ్చిన అంతకుముందు ఆ తర్వాత సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించిన మధుబాల ప్రస్తుతం తమిళ సినిమా అగ్నిదేవిలో నటించింది. 
 
ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాను ఎన్నో సినిమాలు చేసినా అవార్డులు మాత్రం రాలేదని అవార్డ్ వచ్చేదాకా సినిమాలు చేస్తానని వెల్లడించింది. ఈ సినిమాలో తను పొలిటిషియన్ పాత్రలో నటిస్తున్నానని.. నిజ జీవితానికి దూరంగా వుండే పాత్ర ఇదని మధుబాల తెలిపింది. ఈ చిత్రంలో తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి వీకే శశికళలా కనిపిస్తోందని టాక్ వస్తోంది. ఈ సినిమా శుక్రవారం (మార్చి 22)న విడుదలైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశాన్ని నాశనం చేస్తున్నారు... పాక్ ఆర్మీ చీఫ్‌పై ఇమ్రాన్ ధ్వజం

ఢిల్లీ రోహిణిలో భారీ ఎన్‌కౌంటర్ - మోస్ట్ వాంటెండ్ సిగ్మా గ్యాంగ్‌స్టర్లు హతం

బాలికను మూత్ర విసర్జనకు సపోటా తీసుకెళ్లిన నిందితుడు ఆత్మహత్య

బంగాళాఖాతంలో అల్పపీడనం : ఆరు జిల్లాలకు రెడ్ అలెర్ట్

టెక్ సిటీలో బెంగుళూరులో వెస్ట్ బెంగాల్ మహిళపై గ్యాంగ్ రేప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments