Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెల్లంకొండ సురేష్ కారులో అద్దాలు పగిలిపోయాయి.. రూ.50వేలు చోరీ

Webdunia
శనివారం, 10 జూన్ 2023 (16:31 IST)
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కారులో చోరీ జరిగింది. జర్నలిస్ట్ కాలనీలో గురువారం మధ్యాహ్నం తన ఆఫీస్ ముందు సురేష్ కారు పార్క్ చేశారు. శుక్రవారం ఉదయం చూడగా ఎడమ వైపు సీటు వద్ద కారు అద్దాలు పగిలిపోయి ఉన్నాయి. 
 
జర్నలిస్ట్ కాలనీలో గురువారం మధ్యాహ్నం తన ఆఫీస్ ముందు సురేష్ కారు పార్క్ చేశారు. కారులో 50 వేల రూపాయల నగదు, 11 ఖరీదైన మద్యం బాటిళ్లు మాయమైనట్టు గుర్తించారు. 
 
దీంతో బెల్లంకొండ సురేష్ కార్యాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వాళ్లపాటికి వాళ్లు చచ్చిపోయారు, మాపాటికి మేము ఖుషీగా చిందులేస్తాం: ఇదీ ఎయిర్ ఇండియా సాట్స్ ఎస్విపి

ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడనీ... భగ్నప్రేమికురాలి బాంబు బెదిరింపులు

పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది.. ఎన్నికల్లో విజయం మాదే : సజ్జల

Airspace ban: గగనతల మూసివేతను జూలై 24 వరకు పొడిగించిన భారత్

LPG: లీక్ అయిన ఎల్పీజీ సిలిండర్.. కాసేపయ్యాక భారీ పేలుడు.. ఆ ఇద్దరికి ఏమైంది..? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments