Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెల్లంకొండ సురేష్ కారులో అద్దాలు పగిలిపోయాయి.. రూ.50వేలు చోరీ

Webdunia
శనివారం, 10 జూన్ 2023 (16:31 IST)
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కారులో చోరీ జరిగింది. జర్నలిస్ట్ కాలనీలో గురువారం మధ్యాహ్నం తన ఆఫీస్ ముందు సురేష్ కారు పార్క్ చేశారు. శుక్రవారం ఉదయం చూడగా ఎడమ వైపు సీటు వద్ద కారు అద్దాలు పగిలిపోయి ఉన్నాయి. 
 
జర్నలిస్ట్ కాలనీలో గురువారం మధ్యాహ్నం తన ఆఫీస్ ముందు సురేష్ కారు పార్క్ చేశారు. కారులో 50 వేల రూపాయల నగదు, 11 ఖరీదైన మద్యం బాటిళ్లు మాయమైనట్టు గుర్తించారు. 
 
దీంతో బెల్లంకొండ సురేష్ కార్యాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శబరిమల ఆలయ ప్రవేశం... రోజుకు 80వేల మంది మాత్రమే..

పురచ్చి తలైవర్ ఎంజీఆర్ అంటే నాకు ప్రేమ, అభిమానం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి.. తమిళనాడు నుంచి రాలేదు..

ఎయిర్ షో కోసం ముస్తాబైన చెన్నై.. మెరీనాలో కనువిందు

భర్తతో విడిగా వుంటున్న స్నేహితురాలిపై కన్ను, అందుకు అంగీకరించలేదని హత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments