Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో డాక్టర్ మోహన్ బాబు ఇంటిలో చోరీ.. ఎవరు చేశారంటే...

ఠాగూర్
బుధవారం, 25 సెప్టెంబరు 2024 (14:42 IST)
సీనియర్ నటుడు డాక్టర్ మోహన్ బాబు నివాసంలో చోరీజరిగింది. హైదరాబాద్ నగరంలోని జల్‌పల్లిలో ఉన్న సువిశాలమైన ఇంట్లో ఈ చోరీ జరిగింది. మోహన్ బాబు హైదరాబాద్, తిరుపతిలలో ఉంటారు. అయితే, ఆయన హైదరాబాద్ వెళ్లినపుడు ఈ సువిశాలమైన స్థలంలో ఉండే ఇంటిలో ఉంటారు. ఆ ఇంట్లో కొన్నేళ్లుగా గణేశ్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. ఈ వ్యక్తే చోరీకి పాల్పడినట్టు సమాచారం. 
 
మోహన్ బాబు వద్ద అత్యంత నమ్మకంగా ఉంటూనే చోరీ చేసేందుకు గణేశ్ స్కెచ్ వేసినట్టు సమాచారం. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి రూ.10 లక్షలు చోరీ చేసి, ఇంటి నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో అనుమానం వచ్చి చూడగా రూ.10 లక్షల నగదు కనిపించలేదు. దీనిపై పహాడిషరీఫ్ పోలీసులకు మోహన్ బాబు మేనేజరు కిరణ్ తేజ ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపి, గణేశ్‌ను చివరకు తిరుపతిలో గుర్తించి అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments