Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణ అంత్యక్రియలు మహాప్రస్థానంలో ఎందుకు చేశారు?

Webdunia
గురువారం, 17 నవంబరు 2022 (16:52 IST)
ఇటీవల మృతి చెందిన సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలను జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో చేశారు. పద్మాలయ స్టూడియో ఉండగా శ్మశానవాటికలో చేయడాని గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇలాంటి వారందరికీ కృష్ణ సోదరుడు జి.ఆదిశేషగిరి రావు బదులిచ్చారు. 
 
తన సోదరుని అంత్యక్రియలు మహా ప్రస్థానంలో చేయడానికి ప్రధాన కారణం ఉందన్నారు. కృష్ణగారి భార్య అంత్యక్రియలు జరిగిన చోటే ఆయన కార్యక్రమాలు కూడా చేయాలనే భావనతో మహాప్రస్థానంలో చేసినట్టు చెప్పారు. 
 
మరోవైపు కృష్ణ జ్ఞాపకాలు పదిలంగా ఉండేలా ఆయన పేరు మీద ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారని, ఈ మెమోరియల్ హాలులో ఆయన కాంస్య విగ్రహంతో పాటు ఆయన నటించిన 350 చిత్రాల వివరాలను, ఫోటోలను, షీల్డులను భద్రంగా ఉంచనున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గబ్బర్ సింగ్ డైలాగ్‌లు కొట్టిన పవన్.. రబ్బరులా వణికిపోతున్నారు- ఆర్కే రోజా

సింగయ్య మృతిపై జగన్ ట్వీట్.. సీరియస్ అయిన వంగలపూడి అనిత

జగన్ చేసిన తప్పును ఫేక్ వీడియోతో మభ్యపెట్టడం దారుణం : వైఎస్ షర్మిల

రాజకీయ ముసుగులో ఉన్న కరుడుగట్టిన నేరస్థుడు జగన్ : హోం మంత్రి అనిత

మేఘాలయ హానీమూన్ హత్య కేసు : కీలక ఆధారాలు దాచేసిన ఫ్లాట్ యజమాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments