Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణ అంత్యక్రియలు మహాప్రస్థానంలో ఎందుకు చేశారు?

Webdunia
గురువారం, 17 నవంబరు 2022 (16:52 IST)
ఇటీవల మృతి చెందిన సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలను జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో చేశారు. పద్మాలయ స్టూడియో ఉండగా శ్మశానవాటికలో చేయడాని గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇలాంటి వారందరికీ కృష్ణ సోదరుడు జి.ఆదిశేషగిరి రావు బదులిచ్చారు. 
 
తన సోదరుని అంత్యక్రియలు మహా ప్రస్థానంలో చేయడానికి ప్రధాన కారణం ఉందన్నారు. కృష్ణగారి భార్య అంత్యక్రియలు జరిగిన చోటే ఆయన కార్యక్రమాలు కూడా చేయాలనే భావనతో మహాప్రస్థానంలో చేసినట్టు చెప్పారు. 
 
మరోవైపు కృష్ణ జ్ఞాపకాలు పదిలంగా ఉండేలా ఆయన పేరు మీద ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారని, ఈ మెమోరియల్ హాలులో ఆయన కాంస్య విగ్రహంతో పాటు ఆయన నటించిన 350 చిత్రాల వివరాలను, ఫోటోలను, షీల్డులను భద్రంగా ఉంచనున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments