Webdunia - Bharat's app for daily news and videos

Install App

ది కేరళ స్టోరీ దర్శకుడికి అస్వస్థత.. డీహైడ్రేషన్‌తో ఆస్పత్రిలో..

Webdunia
శనివారం, 27 మే 2023 (16:11 IST)
ది కేరళ స్టోరీ దర్శకుడు సుదీప్తో సేన్ అస్వస్థతకు గురైయ్యారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా వుందని వైద్యులు తెలిపారు. డీ-హైడ్రేషన్, ఇన్ఫెక్షన్ల కారణంగా ఆయన ఆస్పత్రిలో చేరారని.. ప్రమోషన్‌లలో పాల్గొన్న అస్వస్థతకు గురైనట్లు ఆయనే సుదీప్తో సేన్ స్వయంగా వెల్లడించారు.
 
అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ఇక "ది కేరళ స్టోరీ" సినిమాలో ఆదా శర్మ, యోగితా బిలానీ, సోనియా, సిద్ది ఇధ్నాని ప్రధాన పాత్రల్లో నటించారు.
 
ఇప్పటివరకు 200 కోట్లకుపైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం. కేరళ రాష్ట్రంలో అమ్మాయిలను బలవంతంగా మతం మార్పించి.. వారిని తీవ్రవాదులుగా ఎలా మార్చారనే అంశంతో ది కేరళ స్టోరీస్ తెరకెక్కింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింధూర్ పెడుతుండగా వణికిన వరుడు చేయి, పెళ్లి రద్దు చేసిన వధువు

Nara Lokesh: తల్లికి వందనం పథకంలో రెండు వేలు నా జేబులో పడ్డాయా? నిరూపించకపోతే? (video)

NEET UG 2025 results: నీట్ యూజీ 2025 ఫలితాలు.. టాప్‌లో మహేష్ కుమార్

గుడిలో భార్య కాళ్లకు భర్త నమస్కారం, బుద్ధిలేదా అంటూ బామ్మ ఆగ్రహం (video)

ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య ఇంట్లో వ్యక్తిగత సహాయకుడు ఆత్మహత్య, అదే కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments