Webdunia - Bharat's app for daily news and videos

Install App

ది కేరళ స్టోరీ దర్శకుడికి అస్వస్థత.. డీహైడ్రేషన్‌తో ఆస్పత్రిలో..

Webdunia
శనివారం, 27 మే 2023 (16:11 IST)
ది కేరళ స్టోరీ దర్శకుడు సుదీప్తో సేన్ అస్వస్థతకు గురైయ్యారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా వుందని వైద్యులు తెలిపారు. డీ-హైడ్రేషన్, ఇన్ఫెక్షన్ల కారణంగా ఆయన ఆస్పత్రిలో చేరారని.. ప్రమోషన్‌లలో పాల్గొన్న అస్వస్థతకు గురైనట్లు ఆయనే సుదీప్తో సేన్ స్వయంగా వెల్లడించారు.
 
అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ఇక "ది కేరళ స్టోరీ" సినిమాలో ఆదా శర్మ, యోగితా బిలానీ, సోనియా, సిద్ది ఇధ్నాని ప్రధాన పాత్రల్లో నటించారు.
 
ఇప్పటివరకు 200 కోట్లకుపైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం. కేరళ రాష్ట్రంలో అమ్మాయిలను బలవంతంగా మతం మార్పించి.. వారిని తీవ్రవాదులుగా ఎలా మార్చారనే అంశంతో ది కేరళ స్టోరీస్ తెరకెక్కింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NDAతో మా కూటమి 2029 దాటి వెళ్ళబోతోంది.. చంద్రబాబు క్లారిటీ సమాధానం

ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు పాకిస్థాన్‌కు వైస్ చైర్మన్ పదవా? రాజ్‌నాథ్ సింగ్ సూటి ప్రశ్న

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అజారుద్దీన్ తనయుడు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments