Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఘాజీ" ట్రైలర్ వచ్చేసింది.. 1971 ఇండో-పాక్ సబ్‌మెరైన్ వార్ నేపథ్యంలో... (ట్రైలర్)

దగ్గుబాటి హీరో రానా హీరోగా నటించిన కొత్త చిత్రం "ఘాజి". 1971లో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన యుద్ధాన్ని నేపథ్యంగా చేసుకుని ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు సంకల్ప్ తెరకెక్కించాడు. ఇందులో తాప్సీ హీరోయ

Webdunia
గురువారం, 12 జనవరి 2017 (09:56 IST)
దగ్గుబాటి హీరో రానా హీరోగా నటించిన కొత్త చిత్రం "ఘాజి". 1971లో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన యుద్ధాన్ని నేపథ్యంగా చేసుకుని ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు సంకల్ప్ తెరకెక్కించాడు. ఇందులో తాప్సీ హీరోయిన్‌గా నటించింది. అతుల్ కులకర్ కీలక పాత్ర పోషించాడు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ గురువారం విడుదల చేశారు.
 
వ్యూహాలు.. ఎదురుదాడులు.. దేశభక్తితో అడుగుముందుకు వేసిన వైనం వంటి దృశ్యాలతో ఈ ట్రైలర్‌ను తీశారు. 1971లో జరిగిన భారత్-పాకిస్థాన్ సబ్ మెరైన్ వార్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలున్నాయి. ఇప్పుడు ట్రైలర్‌తో అంచనాలు స్కైన్ టచ్ చేస్తున్నాయి. ఫిబ్రవరి 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments