Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరీ జగన్నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్ దుర్గంచెరువులో దూకి ఆత్మహత్య, కారణం ఏంటంటే?

Webdunia
శనివారం, 10 సెప్టెంబరు 2022 (16:19 IST)
టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ వద్ద పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్ సాయికుమార్ ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన చోటుచేసుకుంది. హైదరాబాదులోని దుర్గంచెరువులో దూకి అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

 
స్థానికులు సమాచారం అందించడంతో అక్కడికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసారు. అతడు ఎవరా అని విచారించగా పూరీ జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టరుగా పనిచేసినట్లు తెలిసిందన్నారు. విపరీతమైన అప్పులు, ఆర్థిక కష్టాల కారణంగా అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

81 సంవత్సరాల వాట్సాప్ ప్రేమ హనీ ట్రాప్‌గా మారింది.. రూ.7లక్షలు గోవిందా

Anjali Arora: థాయిలాండ్ పట్టాయా క్లబ్‌లో అంజలి అరోరా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ (video)

Telangana: ఈ సన్నాసులా తెలంగాణ ప్రయోజనాలను కాపాడేది?

వీధి కుక్కల తరలింపుపై సుప్రీంకోర్టు స్టే: కారు ఎక్కి దర్జాగా వెళ్తున్న వీధి కుక్క (video)

కాబోయే భర్తకు అలా దగ్గరైంది.. కానీ వేధింపులకు గురిచేశాడని ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

తర్వాతి కథనం
Show comments