Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరీ జగన్నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్ దుర్గంచెరువులో దూకి ఆత్మహత్య, కారణం ఏంటంటే?

Webdunia
శనివారం, 10 సెప్టెంబరు 2022 (16:19 IST)
టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ వద్ద పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్ సాయికుమార్ ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన చోటుచేసుకుంది. హైదరాబాదులోని దుర్గంచెరువులో దూకి అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

 
స్థానికులు సమాచారం అందించడంతో అక్కడికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసారు. అతడు ఎవరా అని విచారించగా పూరీ జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టరుగా పనిచేసినట్లు తెలిసిందన్నారు. విపరీతమైన అప్పులు, ఆర్థిక కష్టాల కారణంగా అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments