Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ చరణ్ ఇంట క్రిస్మస్ సందడి.. ఒకే ఫ్రేములో మెగాస్టార్స్

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (13:30 IST)
టాలీవుడ్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట మంగళవారం రాత్రి క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో మెగా ఫ్యామిలీకి చెందిన నటీనటులంతా ఒక చోట చేశారు. ముఖ్యంగా మెగా కజిన్స్ అల్లు అర్జున్ - స్నేహా దంపతులు, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక, శిరీష్, సుస్మితా, శ్రీజ తదితరులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా వారంతా సరదా మాటలు, గేమ్స్‌తో ఎంజాయ్ చేశారు. సీక్రెట్ శాంతా గేమ్‌లో పాల్గొని, పరస్పరం బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ ఫోటోలను చెర్రీ సతీమణి ఉపాసన తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. 
 
స్టార్స్‌తో నిండిపోయిన ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన ప్రతి ఒక్కరూ "కడుపు నిండిపోయింది.. చూడటానికి రెండు కళ్లు చాలడం లేదంటూ" తమ ఆనందాన్ని తెలుపుతున్నారు. కాగా, ఉపాసన తల్లికాబోతున్న తరుణంలో ఈ వేడుకలు మరింత గ్రాండ్‌గా నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments