Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేర్నినానితో సినీ నిర్మాతల భేటీ: జనసేనాని ఎలా స్పందిస్తారో?

Webdunia
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (17:27 IST)
జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలతో రెండు రాష్ట్రాల రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. ఏపీ సర్కార్‌ తీసుకు వస్తున్న ఆన్‌ లైన్‌ టికెట్‌ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ… పవన్‌ కళ్యాణ్‌ సీరియస్‌ అయ్యారు.

ఇక పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలకు కూడా ఏపీ మంత్రులు కౌంటర్‌ ఇచ్చారు. అయితే… ఈ నేపథ్యంలో మచిలీపట్నం లో ఏపీ మంత్రి పేర్నినానితో నిర్మాత దిల్‌ రాజు భేటీ అయ్యారు.
 
నిర్మాత దిల్‌ రాజ్‌‌తో పాటు…. పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు కూడా హాజరైనట్లు సమాచారం అందుతోంది. ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయం, సినిమా పరిశ్రమ సమస్యలపై ఈ సందర్భంగా ఏపీ మంత్రి పేర్ని నానితో చర్చలు చేస్తున్నారు టాలీవుడ్‌ ప్రముఖులు.

ఏపీ ప్రభుత్వంపై పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలతో దిల్‌ రాజు, మరియు పేర్ని నాని భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే…దీనిపై జనసేన ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments