Webdunia - Bharat's app for daily news and videos

Install App

నట కిరీటి రాజేంద్ర ప్రసాద్‌కు కరోనా

Webdunia
ఆదివారం, 9 జనవరి 2022 (17:01 IST)
కరోనా వైరస్ కల్లోలం సృష్టింది. ఈ వైరస్ బారినపడుతున్న సినీ సెలబ్రిటీల సంఖ్య విపరీతంగా పెరిగిపోంది. తాజాగా తెలుగు హీరో, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ఈ వైరస్ బారినపడ్డారు. ఇప్పటికే సూపర స్టార్ మహేష్ బాబుకు ఈ వైరస్ సోకిన విషయం తెల్సిందే. 
 
తాజాగా రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ వైరస్ కోరల్లో చిక్కారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఇటీవల రాజేంద్ర ప్రసాద్ నటించిన "సేనాపతి" చిత్రం ఆహా ఓటీటీలో రిలీజైన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: జగన్‌కు నిజంగా ధైర్యం ఉంటే, అమరావతి పురోగతిని చూడాలి.. దేవినేని

సెల్ఫీ కోసం కదిలే రైలు నుంచి ఫోన్ బైట పెట్టాడు, ఒకే ఒక్క దెబ్బతో సెల్ ఎగిరిపడింది (video)

Pulasa Comment: రెండేళ్లలో అమరావతి జలాల్లో ప్రజలు పులస చేపలు పట్టుకోవచ్చు

Airtel: ఎయిర్ టెల్ యూజర్లకు నెట్‌వర్క్ అంతరాయం..

Telangana Floods: సిద్దిపేట గౌరారంలో అత్యధిక వర్షపాతం- ఆ జిల్లాల్లో రెడ్ అలర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments