Webdunia - Bharat's app for daily news and videos

Install App

నట కిరీటి రాజేంద్ర ప్రసాద్‌కు కరోనా

Webdunia
ఆదివారం, 9 జనవరి 2022 (17:01 IST)
కరోనా వైరస్ కల్లోలం సృష్టింది. ఈ వైరస్ బారినపడుతున్న సినీ సెలబ్రిటీల సంఖ్య విపరీతంగా పెరిగిపోంది. తాజాగా తెలుగు హీరో, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ఈ వైరస్ బారినపడ్డారు. ఇప్పటికే సూపర స్టార్ మహేష్ బాబుకు ఈ వైరస్ సోకిన విషయం తెల్సిందే. 
 
తాజాగా రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ వైరస్ కోరల్లో చిక్కారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఇటీవల రాజేంద్ర ప్రసాద్ నటించిన "సేనాపతి" చిత్రం ఆహా ఓటీటీలో రిలీజైన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments