Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ చరణ్ 'ధృవ' ప్రి-రిలీజ్ ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా కేటీఆర్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ 'ధృవ' చిత్రం ప్రి-రిలీజ్ ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా తెలంగాణ ఐటీ శాఖామంత్రి కె.టి. రామారావు పాల్గొననున్నట్లు టాలీవుడ్ సమాచారం. ఈ చిత్రం ప్రి-రిలీజ్ ఫంక్షన్ హైదరాబాదులోని యూసఫ్‌గూడ పోలీస్ లైన్స్‌లో డిసెంబరు 4వ తేదీన జరుగనున

Webdunia
బుధవారం, 30 నవంబరు 2016 (16:52 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ 'ధృవ' చిత్రం ప్రి-రిలీజ్ ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా తెలంగాణ ఐటీ శాఖామంత్రి కె.టి. రామారావు పాల్గొననున్నట్లు టాలీవుడ్ సమాచారం. ఈ చిత్రం ప్రి-రిలీజ్ ఫంక్షన్ హైదరాబాదులోని యూసఫ్‌గూడ పోలీస్ లైన్స్‌లో డిసెంబరు 4వ తేదీన జరుగనున్న సంగతి తెలిసిందే. 
 
ఇటీవల హైదరాబాదులో 10కె రన్ సందర్భంగా రామ్ చరణ్, కేటీఆర్ ఇద్దరూ కలిసి పాల్గొన్నారు. ఈ నేపధ్యంలో కేటీఆర్‌ను ప్రి-రిలీజ్ ఫంక్షనుకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. కేటీఆర్ రాకతో చరణ్ సినిమా ఫంక్షన్ మరింత గ్రాండ్ గా మారనుంది. 
 
ఈ చిత్రంలో రామ్ చరణ్ తేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. అరవింద స్వామి కీలక పాత్రలో నటిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ లిక్కర్ కేసు: సిట్ విచారణకు హాజరైన వైసీపీ నేత మిథున్ రెడ్డి

తండ్రి మృతదేహం ముందే ప్రియురాలి మెడలో తాళి కట్టిన కుమారుడు (వీడియో)

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

తర్వాతి కథనం
Show comments