Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ ఇపుడు చెడ్డోడా? ఢిల్లీలో చేస్తున్నది పొలిటికల్ డ్రామా: తమ్మారెడ్డి (వీడియో)

సినీ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మరోమారు రాజకీయ పార్టీలపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా, అధికార టీడీపీ, విపక్ష వైకాపా ఎంపీలు ఢిల్లీలో చేస్తున్నది పొలిటికల్ డ్రామా అంటూ ఆయన ఆరోపించారు.

Webdunia
గురువారం, 22 మార్చి 2018 (11:59 IST)
సినీ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మరోమారు రాజకీయ పార్టీలపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా, అధికార టీడీపీ, విపక్ష వైకాపా ఎంపీలు ఢిల్లీలో చేస్తున్నది పొలిటికల్ డ్రామా అంటూ ఆయన ఆరోపించారు. 
 
అదేసమయంలో జనసేన అధినేక పవన్ కళ్యాణ్‌ను వెనుకేసుకొచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీకి ఇన్నిరోజులు నచ్చిన పవన్ కల్యాణ్ ఇప్పుడు చెడ్డవాడయ్యాడా? అని ప్రశ్నించారు. పవన్ వెనుక బీజేపీ ఉందని తాను అనుకోవట్లేదని అన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా నారా లోకేశ్‌పై పవన్ ఆరోపణలు చేయడం మాత్రం సబబు కాదని అన్నారు.
 
ఇకపోతే, ఏపీకి ప్రత్యేకహోదాపై ఏపీ ఎంపీలందరూ ఢిల్లీలో చేస్తోంది పొలిటికల్ డ్రామా అని విమర్శించారు. రాజకీయంగా పైచేయి కోసమే కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రకటన చేశారని అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో అన్ని రాజకీయపార్టీలు ఏకతాటిపైకి వస్తే సినీ పరిశ్రమ కూడా కలిసి వస్తుందని అన్నారు. తమ్మారెడ్డికి సంబంధించిన తాజా వీడియోను మీరూ చూడండి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చెన్నైలో పవన్ ఒక్క నియోజకవర్గంలో పోటీ చేసి గెలిస్తే.. ఆయన చెప్పింది వింటాం..

ఇజ్రాయెల్ - ఇరాన్‌లు కాల్పుల విరమణ - దిగివచ్చిన క్రూడ్ ఆయిల్ ధరలు

మాజీ సీఎం జగన్‌పై మరో కేసు నమోదు

పెళ్లై నెల రోజులే: గద్వాలలో భర్తను చంపి అతడి మృతదేహంతో కారులో భార్య, ప్రియుడు (video)

Dogs diving at the Olympics: స్విమ్మింగ్ పూల్‌లో డైవ్ చేసి ఎంచక్కా దూకేస్తున్న శునకాలు (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments