Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

ఠాగూర్
మంగళవారం, 15 ఏప్రియల్ 2025 (09:39 IST)
చిత్రపరిశ్రమలో ఎంతో మందితో కలిసి పనిచేసినప్పటికీ కొందరితో మాత్రమే ప్రత్యేక అనుబంధం ఉంటుందని ప్రముఖ హీరోయిన్ తమన్నా భాటియా అంటున్నారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, తాను ఇప్పటివరకు ఎన్నో సినిమాలు చేశానని, ఎన్నో నిర్మాణ సంస్థలతో కలిసి పని చేశానినీ, కానీ, ప్రత్యేక అనుబంధం మాత్రం సంపత్ నందితో ఏర్పడిందన్నారు. 
 
తమన్నా నటించిన చిత్రం "ఓదెల-2". ఈ నెల 17వ తేదీన విడుదలవుతుంది. ఈ మూవీని సంపత్ నంది, డి.మధులు కలిసి నిర్మించారు. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ ఈ నెల 17వ తేదీన విడుదలైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
ఎంతో మందితో పనిచేసినా కొందరితోనే ఎవరికైనా ప్రత్యేక అనుబంధం ఏర్పడుతుందని అన్నారు. అలా సంపత్ నందితో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. ఆయనతో తనకు ఇప్పటికీ నాలుగు చిత్రాలు చేశానని, ఆయనకు తాను జీవితాంతం రుణపడివుంటానన్నారు. ఈ చిత్రం తమ కోసం కాకపోయినా సంపత్ నంది, మధు కోసం ఖచ్చితంగా విజయం సాధించాలన తమన్నా ఆకాంక్షించారు. వారిద్దరికి ఇది పెద్ద హిట్ ఇవ్వాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

Inter student : గుండెపోటుతో తెలంగాణ విద్యార్థి మృతి.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

వాతావరణ మార్పులు నిశ్శబ్ద డిహైడ్రేషన్‌కి దారితీస్తోంది: వైద్యులు హెచ్చరికలు

తర్వాతి కథనం
Show comments