Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమన్నా పాటకే రూ.కోటి.. 'ఒక్కడొచ్చాడు చిత్రంలో విశాల్ సరసన

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కోసం కోటి రూపాయలు ఖర్చుపెట్టేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారు. తాజాగా తమిళం, తెలుగు కలిపి తీస్తున్న 'ఒక్కడొచ్చాడు' అనే చిత్రంలో ఆమె విశాల్‌ సరసన నటిస్తోంది. సూరజ్‌ దర్శకత్వం వహ

Webdunia
ఆదివారం, 4 సెప్టెంబరు 2016 (16:01 IST)
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కోసం కోటి రూపాయలు ఖర్చుపెట్టేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారు. తాజాగా తమిళం, తెలుగు కలిపి తీస్తున్న 'ఒక్కడొచ్చాడు' అనే చిత్రంలో ఆమె విశాల్‌ సరసన నటిస్తోంది. సూరజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జి.హరి నిర్మిస్తున్నాడు. డిస్ట్రిబ్యూటర్‌ నుంచి నిర్మాతగా మారిన ఆయన ఖర్చుకు వెనుకాడకుండా తెరకెక్కిస్తున్నాడు. 
 
ఇటీవలే ఫైటర్‌ కనల్‌ కన్నన్‌ ఆధ్వర్యంలో భారీ యాక్షన్‌ సన్నివేశాలను చిత్రించారు. అవి పూర్తయ్యాక తమన్నాతో ఓ సాంగ్‌ చిత్రించేందుకు సెట్‌ను సిద్ధం చేశారు. దాదాపు ఐదు సెట్‌లు ఈ పాటకు వేయించారు. దీని ఖర్చే కోటి రూపాయలయింది. కొరియోగ్రాఫర్‌ శోబు ఆధ్వర్యంలో రూపుదిద్దుకునే ఈ పాటను త్వరలో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని వచ్చేనెల 29న విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

women: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. సీతక్క

స్వర్ణాంధ్ర 2047-వికాసిత్‌ భారత్ 2047 కోసం అంకితభావంతో పనిచేస్తాం.. పవన్ కల్యాణ్

"3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా".. ఖమ్మంలో కేటీఆర్ ఫ్లెక్సీలు

రానున్నది వైకాపా ప్రభుత్వమే.. నీతో జైలు ఊచలు లెక్కపెట్టిస్తా... ఎస్ఐకు వైకాపా నేత వార్నింగ్

మద్యం స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి కుమారుడి అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments