Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను చనిపోయేలోపు మెగా ఫ్యామిలీ హీరోలతో మల్టీస్టార్ మూవీ : టి సుబ్బరామరెడ్డి

మెగా ఫ్యామిలీ హీరోలందరితో కలిసి ఒక చిత్రాన్ని తీస్తానని టాలీవుడ్ నిర్మాత కళాబంధు టి సుబ్బరామిరెడ్డి ప్రకటించారు. ఈ లక్ష్యాన్ని త్వరలోనే పూర్తి చేస్తానని తెలిపారు. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, పవర్

Webdunia
సోమవారం, 9 జనవరి 2017 (08:43 IST)
మెగా ఫ్యామిలీ హీరోలందరితో కలిసి ఒక చిత్రాన్ని తీస్తానని టాలీవుడ్ నిర్మాత కళాబంధు టి సుబ్బరామిరెడ్డి ప్రకటించారు. ఈ లక్ష్యాన్ని త్వరలోనే పూర్తి చేస్తానని తెలిపారు. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లు ప్రధాన పాత్రధారులుగా ఉంటారని, చెర్రీ, బన్నీలు చిన్న పాత్రలను పోషిస్తారనని చెప్పారు.
 
గుంటూరు వేదికగా జరిగిన ఖైదీ నంబర్ 150 చిత్ర ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో ఆయన పాల్గొని మాట్లాడుతూ... మెగా హీరోలందరితో సినిమాలు తీయడమే తన లక్ష్యమన్నారు. తాను తీసే చిత్రంలో నటించేందుకు చిరంజీవి ఇప్పటికే అంగీకరించారని, పవన్ కల్యాణ్ నుంచి డేట్స్ ఫైనల్ కావాల్సి ఉందని అన్నారు. 
 
ఈ సినిమాలో రాంచరణ్, బన్నీ కూడా ముఖ్యపాత్రలు పోషిస్తారని, ‘విశాఖ’ చుట్టూ కథ తిరిగేలా స్క్రిప్ట్ రూపొందిస్తున్నామన్నారు. గతంలో వచ్చిన ‘స్టేట్‌రౌడీ’, ‘జీవనపోరాటం’ సినిమాల కంటే త్వరలో తీయబోయే ఈ సినిమా భారీ హిట్ అవుతుందని ఆశిస్తున్నామని సుబ్బరామిరెడ్డి నమ్మకం వ్యక్తం చేశారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోగ్య సమస్య ఏంటి?

హైదరాబాదులో దారుణం - సెల్లార్ గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలి (video)

ఏపీ ఉద్యోగులు ఇక తెలంగాణ ఆస్పత్రుల్లోనూ వైద్యం పొందవచ్చు..

Receptionist: మహిళా రిసెప్షనిస్ట్‌ తప్పించుకుంది.. కానీ ఎముకలు విరిగిపోయాయా?

మెడపట్టి బయటకు గెంటేస్తున్న డోనాల్డ్ ట్రంప్.. 205 మందితో భారత్‍‌కు వచ్చిన ఫ్లైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments