Webdunia - Bharat's app for daily news and videos

Install App

''సీతాయణం'' కోసం శ్వేతా మోహన్.. ఊపిరి తీసుకోకుండా పాడింది..!

Webdunia
సోమవారం, 30 నవంబరు 2020 (15:10 IST)
Seethayanam
అక్షిత్‌ శశికుమార్‌, అనహిత భూషణ్‌ జంటగా నటిస్తున్న సినిమా 'సీతాయణం'. ప్రభాకర్‌ ఆరిపాక దర్శకుడు. పద్మనాభ్‌ భరద్వాజ్‌ స్వరాలు అందించిన ఈ సినిమాలోని 'మనసు పలికే నీ మాటనే..' అనే గీతాన్ని ప్రముఖ గాయని శ్వేతా మోహన్‌ పాడారు. ఊపిరి తీసుకోకుండా చరణం పాడి, శభాష్‌ అనిపించుకున్నారు. 
 
ఈ సందర్భంగా శ్వేతా మోహన్‌ మాట్లాడుతూ.. 'సీతాయణం' సినిమాకు పద్మనాభ్‌ భరద్వాజ్‌ అద్భుతమైన బాణీలు అందించారు. ఈ చిత్రం కోసం కన్నడ, తెలుగులో చక్కటి సెమీ క్లాసికల్‌ గీతం పాడాను. బ్రీత్‌లెస్‌ చరణం పాడటం ఎంతో ఆసక్తికరంగా అనిపించింది. ఇప్పటికే ఎంతో మంది బ్రీత్‌ లెస్‌ సాంగ్స్‌ పాడారు. కానీ నాకు ఇది తొలి అనుభవం. ఈ అవకాశమిచ్చిన చిత్ర బృందానికి ధన్యవాదాలు' అని పేర్కొన్నారు.
 
కాగా.. 1985లో నేపథ్య గాయని సుజాతా మోహన్‌, కృష్ణ మోహన్‌ దంపతులకు శ్వేతా మోహన్‌ జన్మించారు. అక్కడే పెరిగిన ఆమె చెన్నైలోని స్టెల్లా మారిస్‌ కళాశాలలో గ్యాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గత కొన్నేళ్లుగా హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 583 గీతాలు పాడటం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Monsoon: దేశ వ్యాప్తంగా 1,528 మంది మృతి.. ఆ మూడు రాష్ట్రాల్లోనే అత్యధికం..

Cocaine: చెన్నై ఎయిర్ పోర్టులో రూ.35 కోట్ల విలువైన కొకైన్‌.. నటుడి అరెస్ట్

తమిళనాడుకు ఏమైంది, మొన్న తొక్కిసలాటలో 41 మంది మృతి, నేడు ఎన్నూరులో 9 మంది కూలీలు మృతి

Andhra: గోదావరి నదిలో పెరుగుతున్న నీటి మట్టం.. భద్రాచలం వద్ద 48.7 అడుగులకు..?

ఏడో తరగతి విద్యార్థినిపై బాబాయి అత్యాచారం, గర్భవతి అయిన బాలిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

తర్వాతి కథనం
Show comments