చీకటి మనుషులు.. శ్వేత బసు ప్రసాద్.. ఎవరిని చెప్పింది?

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (22:28 IST)
కొత్త బంగారు లోకం హీరోయిన్ శ్వేత బసు ప్రసాద్ ఓ వివాదాస్పద కేసులో పోలీసులకు చిక్కింది. ఎలాగోలా తప్పించుకుని బయటికి వచ్చింది కానీ, కెరీర్ మొత్తం నాశనమైపోయింది. తెలుగు తెరకు పూర్తిగా దూరమైపోయింది.  కానీ అంత జరిగినా ఓ తెలుగు హీరో తనకు ఛాన్సిస్తానంటూ ముందుకొచ్చాడట. ఈ విషయాన్ని శ్వేతబసు ప్రసాద్ తెలిపింది. కానీ ఆశపెట్టి మోసం చేశాడంటూ శ్వేత వాపోయింది. 
 
చేత కానప్పుడు, పబ్లిసిటీ కోసం సొల్లు కబుర్లెందుకు చెప్పాలంటూ ఆ హీరోకి గట్టిగానే క్లాస్ తీసుకుందని శ్వేత వెల్లడించింది. అతనిని "చీకటి మనుషులు" అని శ్వేతా ప్రస్తావించింది బహుశా ఆ హీరోని ఉద్దేశించే కావొచ్చు. ఇకపోతే, తెలుగులో శ్వేతాబసు ప్రసాద్‌కి ఛాన్సులు రాకపోయినా, బాలీవుడ్‌లో బాగానే సందడి చేస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

లైట్స్, కెమెరా, అబుధాబి: రణ్‌వీర్ సింగ్‌తో ఎక్స్‌పీరియన్స్ అబుధాబి కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొణె

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments