Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు మే 5న ''దాసరి-శృతిలయ స్వర్ణకంకణం 2016''

Webdunia
మంగళవారం, 3 మే 2016 (15:07 IST)
దర్శకరత్న దాసరి నారాయణరావు తన ప్రియశిష్యుడు మోహన్ బాబుకి విలువైన గిఫ్ట్‌ని అందజేయనున్నారు. మే నెల 5న దాసరి నారాయణరావు పుట్టినరోజు సందర్భంగా శృతిలయ ఆర్ట్స్ అకామి సండస్థ ప్రతి సంవత్సరం స్వర్ణకంకణాన్ని ప్రదానం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సంవత్సరం ఆ అరుదైన గౌరవాన్ని దాసరి నారాయణరావు శృతిలయ స్వర్ణకంకణాన్ని ప్రముఖ సినీనటుడు, నిర్మాత డాక్టర్ ఎం మోహన్ బాబుకి అందచేయాలని నిర్ణయించుకున్నారు. 
 
మే 5న హైద్రాబాద్ రవీంద్ర భారతిలో జరిగే ఈ కార్యక్రమంలో తెలుగు సినిమా బహుముఖ ప్రజ్ఞా కథానాయకుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు ''దాసరి-శృతిలయ స్వర్ణకంకణం 2016'' పురస్కారాన్ని బహుకరిస్తామని స్వర్ణ కంకణ ముఖ్య సలహాదారులు కె.ధర్మారావు సగౌరవంగా తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మెహమూద్ ఆలీ, ఎంపీ సుబ్బిరామిరెడ్డి, ప్రముఖ హిందీ నటుడు శత్రుఘ్న సిన్హా, నందమూరి బాలకృష్ణ, తదితరులు పాల్గొంటున్నారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments