Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్ యూనివర్స్ పోటీలు.. న్యాయ నిర్ణేతగా సుస్మితా సేన్.. 23 ఏళ్ల తర్వాత..?

23 ఏళ్ల క్రితం మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకున్న ప్రపంచ సుందరి సుస్మితా సేన్.. ఈసారి ప్రపంచ సుందరి పోటీల్లో కాకుండా న్యాయ నిర్ణేతగా అవతారం ఎత్తనుంది. 23 ఏళ్ల తర్వాత తాను మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకు

Webdunia
శనివారం, 21 జనవరి 2017 (19:08 IST)
23 ఏళ్ల క్రితం మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకున్న ప్రపంచ సుందరి సుస్మితా సేన్.. ఈసారి ప్రపంచ సుందరి పోటీల్లో కాకుండా న్యాయ నిర్ణేతగా అవతారం ఎత్తనుంది. 23 ఏళ్ల తర్వాత తాను మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకున్న గడ్డపైకి అడుగుపెడుతున్నానని.. సొంత ఇంటికి వెళ్తున్న భావన కలుగుతోందని హర్షం వ్యక్తం చేశారు. త్వరలో ఫిలిప్పీన్స్‌లో కలుద్దాం అంటూ సోషల్‌మీడియాలో రాశారు.
 
కాగా.. ప్రపంచ సుందరిని ఎన్నుకునే న్యాయ నిర్ణేతల ప్యానెల్‌లో ఒక సభ్యురాలిగా మాజీ మిస్‌ యూనివర్స్‌ సుస్మితా సేన్‌ హాజరుకానున్నారు. ఫిలిప్పీన్స్‌లో జనవరి 30న జరగబోయే మిస్‌ యూనివర్స్‌ పోటీలకు తాను హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నానని, విజేతను ఎంపిక చేసే ప్యానెల్‌లో తాను సభ్యురాలిగా ఉండటం ఎంతో ఆనందంగా ఉందని సుస్మితా సేన్ వెల్లడించింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కమ్మోళ్లపై ద్వేషంతోనే అమరరాజాను తరిమేశారు : కన్నా

ప్రకాశం జిల్లాలో దారుణం.. మర్మాంగాలు కోసి.. కారులో ఈడ్చుకెళ్లి హత్య

Hyderabad: పని ఒత్తిడి తట్టుకోలేక చార్టర్డ్‌ అకౌంటెంట్‌ ఆత్మహత్య

ఆఫీసుకు వెళ్లి తిరిగిరాని యువతి... కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య

ఇరాన్-ఇజ్రాయేల్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు- ట్రంప్‌కు వార్నింగ్ ఇచ్చిన పుతిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments