Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది హత్యేనా? తెరపైకి సరికొత్త చర్చ

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2022 (20:20 IST)
బాలీవుడ్ యువ నటుడు సుశాత్ సింగ్ రాజ్‌పుత్‌ను హత్య చేశారంటూ కూపర్ ఆస్పత్రిలోని మార్చురీలో పనిచేసే రూపకుమార్ షా అనే వ్యక్తి ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు సంచలనంగా మారాయి. కాగా, రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకుని రెండున్నరేళ్లు గడిచిపోయాయి. ఈ హత్య కేసుపై తొలుత ముంబై పోలీసులు విచారణ చేపట్టారు. ఆ విచారణ ఇంకా కొనసాగుతూనే వుంది. 
 
ఈ నేపథ్యంలో సుశాంత్ సింగ్ మృతదేహానికి జరిపిన శవపరీక్షలో పాల్గొన్న కూపర్ ఆస్పత్రి సిబ్బంది తాజాగా చేసిన ఓ ప్రకటన ఇపుడు సంచలనం సృష్టిస్తుంది. "సుశాంత్ మృతదేహం వచ్చినపుడు అతని శరీరంపై గాయాలు ఉ్నాయి. అతడిని ఎవరో కొట్టారు" అని చెప్పారు. పైగా, మృతదేహానికి పోస్టుమార్టం జరిగిన సమంయలోనూ తాను అక్కడే ఉన్నట్టు చెప్పారు. అది ఆత్మహత్య కాదు.. హత్య అని తాను వైద్యులకు చెప్పాను. కానీ వారు ఎవ్వరూ నా మాటలు పట్టించుకోలేదు అని రూప కుమార్ వెల్లడించారు.
 
అయితే, ఈ విషయాన్ని ఇంతకాలం ఎందుకు దాచారని ప్రశ్నిచగా, విధుల్లో ఎవరికీ ఎలాంటి ఆటంకం కలగరాదన్న కారణంతోనే ఈ విషయాన్ని తాను ఎక్కడా బహిర్గతం చేయలేదని చెప్పారు. కాగా, రూపకుమార్ ఇటీవలే ఆస్పత్రి విధుల నుంచి రిటైర్ అయ్యాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments