Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది హత్యేనా? తెరపైకి సరికొత్త చర్చ

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2022 (20:20 IST)
బాలీవుడ్ యువ నటుడు సుశాత్ సింగ్ రాజ్‌పుత్‌ను హత్య చేశారంటూ కూపర్ ఆస్పత్రిలోని మార్చురీలో పనిచేసే రూపకుమార్ షా అనే వ్యక్తి ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు సంచలనంగా మారాయి. కాగా, రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకుని రెండున్నరేళ్లు గడిచిపోయాయి. ఈ హత్య కేసుపై తొలుత ముంబై పోలీసులు విచారణ చేపట్టారు. ఆ విచారణ ఇంకా కొనసాగుతూనే వుంది. 
 
ఈ నేపథ్యంలో సుశాంత్ సింగ్ మృతదేహానికి జరిపిన శవపరీక్షలో పాల్గొన్న కూపర్ ఆస్పత్రి సిబ్బంది తాజాగా చేసిన ఓ ప్రకటన ఇపుడు సంచలనం సృష్టిస్తుంది. "సుశాంత్ మృతదేహం వచ్చినపుడు అతని శరీరంపై గాయాలు ఉ్నాయి. అతడిని ఎవరో కొట్టారు" అని చెప్పారు. పైగా, మృతదేహానికి పోస్టుమార్టం జరిగిన సమంయలోనూ తాను అక్కడే ఉన్నట్టు చెప్పారు. అది ఆత్మహత్య కాదు.. హత్య అని తాను వైద్యులకు చెప్పాను. కానీ వారు ఎవ్వరూ నా మాటలు పట్టించుకోలేదు అని రూప కుమార్ వెల్లడించారు.
 
అయితే, ఈ విషయాన్ని ఇంతకాలం ఎందుకు దాచారని ప్రశ్నిచగా, విధుల్లో ఎవరికీ ఎలాంటి ఆటంకం కలగరాదన్న కారణంతోనే ఈ విషయాన్ని తాను ఎక్కడా బహిర్గతం చేయలేదని చెప్పారు. కాగా, రూపకుమార్ ఇటీవలే ఆస్పత్రి విధుల నుంచి రిటైర్ అయ్యాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిత్యానంద నిజంగా చనిపోయారా? సోషల్ మీడియాలో వీడియో హల్చల్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

భారత్ కంటే పాకిస్తాన్ సేఫ్ ప్లేసా? యోవ్, ఏందయ్యా ఇదీ?!!

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments