Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది హత్యేనా? తెరపైకి సరికొత్త చర్చ

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2022 (20:20 IST)
బాలీవుడ్ యువ నటుడు సుశాత్ సింగ్ రాజ్‌పుత్‌ను హత్య చేశారంటూ కూపర్ ఆస్పత్రిలోని మార్చురీలో పనిచేసే రూపకుమార్ షా అనే వ్యక్తి ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు సంచలనంగా మారాయి. కాగా, రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకుని రెండున్నరేళ్లు గడిచిపోయాయి. ఈ హత్య కేసుపై తొలుత ముంబై పోలీసులు విచారణ చేపట్టారు. ఆ విచారణ ఇంకా కొనసాగుతూనే వుంది. 
 
ఈ నేపథ్యంలో సుశాంత్ సింగ్ మృతదేహానికి జరిపిన శవపరీక్షలో పాల్గొన్న కూపర్ ఆస్పత్రి సిబ్బంది తాజాగా చేసిన ఓ ప్రకటన ఇపుడు సంచలనం సృష్టిస్తుంది. "సుశాంత్ మృతదేహం వచ్చినపుడు అతని శరీరంపై గాయాలు ఉ్నాయి. అతడిని ఎవరో కొట్టారు" అని చెప్పారు. పైగా, మృతదేహానికి పోస్టుమార్టం జరిగిన సమంయలోనూ తాను అక్కడే ఉన్నట్టు చెప్పారు. అది ఆత్మహత్య కాదు.. హత్య అని తాను వైద్యులకు చెప్పాను. కానీ వారు ఎవ్వరూ నా మాటలు పట్టించుకోలేదు అని రూప కుమార్ వెల్లడించారు.
 
అయితే, ఈ విషయాన్ని ఇంతకాలం ఎందుకు దాచారని ప్రశ్నిచగా, విధుల్లో ఎవరికీ ఎలాంటి ఆటంకం కలగరాదన్న కారణంతోనే ఈ విషయాన్ని తాను ఎక్కడా బహిర్గతం చేయలేదని చెప్పారు. కాగా, రూపకుమార్ ఇటీవలే ఆస్పత్రి విధుల నుంచి రిటైర్ అయ్యాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Stree Shakti: మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు, పవన్, నారా లోకేష్ (video)

ఏపీ అసెంబ్లీ భవనంలో రూ.1.5 కోట్ల వ్యయంతో హై-స్పీడ్ ప్రింటింగ్ యంత్రాలు

Banakacherla: గోదావరి-బనకచెర్ల ప్రాజెక్టును సమర్థించిన ఏపీ చంద్రబాబు

PM Modi: 103 నిమిషాల స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం.. రికార్డ్ బ్రేక్

leopard: తల్లిదండ్రులతో నిద్రస్తున్న మూడేళ్ల చిన్నారిని లాక్కెళ్లిన చిరుత.. ఆ తర్వాత ఏమైందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments