ఎంఎస్ ధోనిలో కో-స్టార్.. సుశాంత్‌ బాటలో సందీప్ ఆత్మహత్య..ఫేస్‌బుక్‌లో..

Webdunia
మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (09:28 IST)
Sandeep Nahar
బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం నాటి నుంచి బాలీవుడ్‌లో నిత్యం ఏదో ఒక సంఘటన వెలుగులోకి వస్తోంది. తాజాగా ఓ యువనటుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఎంఎస్ ధోని సినిమాలో కో స్టార్‌గా నటించిన సందీప్ నహర్ సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
ముంబై గోరేగావ్ ప్రాంతంలోని తన నివాసంలో సందీప్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకన్నాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సందీప్‌ నహర్ ఎంస్ ధోని సినిమాతో పాటు.. అక్షయ్ కుమార్ తో కలిసి అన్‌టోల్డ్ స్టోరీ, కేసరి వంటి మూవీల్లో నటించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments