Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగువ ఎడిటర్ నిషాద్ యూసుఫ్ కన్నుమూత.. ఆ ఫోటో వైరల్

సెల్వి
బుధవారం, 30 అక్టోబరు 2024 (12:34 IST)
Nishad Yusuf
ప్రఖ్యాత ఫిల్మ్ ఎడిటర్ నిషాద్ యూసుఫ్ తన 43వ ఏట బుధవారం కన్నుమూశారు. కొచ్చిలోని తన అపార్ట్‌మెంట్‌లో ప్రాణాలు కోల్పోయారని సన్నిహితులు ధ్రువీకరించారు. యూసుఫ్ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పాపులర్ వ్యక్తి. అసాధారణమైన ఎడిటింగ్ నైపుణ్యాలకు పేరుగాంచాడు. 
 
ఇటీవల సూర్య నటించిన "కంగువ" అనే భారీ అంచనాల చిత్రానికి పనిచేశాడు. 2022లో, అతను "తల్లుమాల" చిత్రంలో తన అద్భుతమైన పనికి కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తమ ఎడిటర్ అవార్డును అందుకున్నాడు. యూసుఫ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
 
కాగా నిషాద్ యూసుఫ్ ది ఆత్మహత్యేనా..? అసలు అతను ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏంటి.? అన్నది తెలియాల్సి ఉంది. కాగా కంగువ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో సూర్య, బాబీ డియోల్‌తో నిషాద్ యూసుఫ్ దిగిన సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments