Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగువ ఎడిటర్ నిషాద్ యూసుఫ్ కన్నుమూత.. ఆ ఫోటో వైరల్

సెల్వి
బుధవారం, 30 అక్టోబరు 2024 (12:34 IST)
Nishad Yusuf
ప్రఖ్యాత ఫిల్మ్ ఎడిటర్ నిషాద్ యూసుఫ్ తన 43వ ఏట బుధవారం కన్నుమూశారు. కొచ్చిలోని తన అపార్ట్‌మెంట్‌లో ప్రాణాలు కోల్పోయారని సన్నిహితులు ధ్రువీకరించారు. యూసుఫ్ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పాపులర్ వ్యక్తి. అసాధారణమైన ఎడిటింగ్ నైపుణ్యాలకు పేరుగాంచాడు. 
 
ఇటీవల సూర్య నటించిన "కంగువ" అనే భారీ అంచనాల చిత్రానికి పనిచేశాడు. 2022లో, అతను "తల్లుమాల" చిత్రంలో తన అద్భుతమైన పనికి కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తమ ఎడిటర్ అవార్డును అందుకున్నాడు. యూసుఫ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
 
కాగా నిషాద్ యూసుఫ్ ది ఆత్మహత్యేనా..? అసలు అతను ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏంటి.? అన్నది తెలియాల్సి ఉంది. కాగా కంగువ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో సూర్య, బాబీ డియోల్‌తో నిషాద్ యూసుఫ్ దిగిన సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వీధి కుక్క చేతిలో చిరుత పులి ఘోర పరాజయం, 300 మీటర్లు ఈడ్చుకెళ్లింది (video)

Heavy Rains Lash Chennai: చెన్నైని కుమ్మేసిన భారీ వర్షాలు.. కరెంట్ తీగను తొక్కి కార్మికురాలు మృతి

Dharmasthala Case: శానిటరీ వర్కర్ చెప్పినవన్నీ అబద్ధాలే.. అరెస్ట్ అయ్యాడు

Chandrayaan-3: చంద్రయాన్-3 మిషన్ అపూర్వమైన ఘనత.. ప్రపంచ రికార్డు

Senior citizen: వృద్ధుడిని చంపిన కేర్ టేకర్.. 8 గ్రాముల బంగారును ఎత్తుకెళ్లాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments